Home / POLITICS (page 538)

POLITICS

శ్రీనివాస్‌ హత్య..నిజాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ కర్నె

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ  భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను  హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.ఇవాళ అయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ..శ్రీనివాస్ హత్యకు కారకులైన వారికి కఠినంగా శిక్ష పడాలన్నారు.ఈ హత్యపై న్యాయ విచారణ జరగాలన్నారు.ప్రధాన నిందితులైన మల్లేష్,రాంబాబు,శరత్ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఈ సందర్బంగా నల్లగొండ  ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో …

Read More »

ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా..సినిమాల్లోకి వెళ్ళ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జనసేన కార్యాలయానికి అయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అక్కడ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరువు సమస్యలపై అధ్యాయం చేసి..పరిష్కారాల కోసం …

Read More »

ప్రత్యేక హోదా పై తగ్గేదే లేదంటున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో శుక్రవారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ఒక సందేశాన్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌దే పై చేయి..! చంద్ర‌బాబు డీలా..!!

ఆ విష‌యంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ ఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డీలా.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వంతో పోలిస్తే వైఎస్ జ‌గ‌న్ ప‌ది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ ఏ ప‌నిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు, కాంగ్రెస్ నాయ‌కులు అంద‌రూ క‌లిసి విమ‌ర్శ‌లు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్‌ నేత

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్‌ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్‌ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …

Read More »

చ‌దువు ఎక్క‌లేదు.. సినిమాలే దిక్క‌య్యాయి..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరుతో చేప‌డుతున్న రాజ‌కీయ యాత్ర‌కు సంబంధించి మీడియాకు అంతు చిక్క‌డం లేదు. మీడియాకు ఎటువంటి స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని సైతం ఇవ్వ‌కుండా జ‌న‌సేన పార్టీ నాయ‌కులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గ‌త వారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స‌తీమ‌ని అన్నా, పోలాండ్ అంబాసిడ‌ర్ ఆడ‌మ్ బురాకోవ‌స్కీతో క‌లిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఆదివారం ప్రార్ధ‌న‌లు …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు ముర‌ళీ..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులుఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఇదిలా ఉంచితే.. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!

ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అవును, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ద‌మ్మున్న నాయ‌కుడు, మ‌గాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగి.. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోనూ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. రోజురోజుకు వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుంద‌న్నది జ‌గ‌మెరిగిన సత్యం. …

Read More »

శ్రీనివాస్‌ హత్య కేసులో షాకింగ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త ,నల్లగొంగ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో హత్య చేసిన ప్రధాన నిందితులు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస్ ను హత్య చేసిన తరువాత మొదటగా నిన్న గోపి ,చక్రి,దుర్గయ్య ,మోహన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat