ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ
గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …
Read More »జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. టీడీపీ గల్లంతేనా..!?
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును …
Read More »గల్లా ఎంపీ సీటుకు ఎర్త్ పెట్టేది ఆమెనేనా..!!
షాకింగ్.. గల్లా జయదేవ్ అవుట్..!! అవును, నిజమే సూపర్ స్టార్స్ కృష్ణా అల్లుడు, మహేష్ బాబు స్వయాన బావ ఎంపీ గల్లా జయదేవ్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏకంగా గల్లా జయదేవ్ ఎంపీ స్థానానికి ఎర్త్పెట్టనున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ వార్త సోసల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేష్ బాబు మద్దతుతో గుంటూరు ఎంపీగా …
Read More »భూమ అఖిల ప్రియ ఘోరంగా ఓడిపోతుందని…లేటెస్ట్ సర్వే
ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల …
Read More »లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …
Read More »YCP సత్తా చాటిన TDP సర్వే..!!
టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన జిల్లాల్లోనే.. టీడీపీ పట్టు కోల్పోతోంది. ఈ విషయాన్ని ఏ ప్రశంత్ కిశోరో.. లేక ఏ మీడియా సంస్థనో చెబుతున్న మాటలు కావు. స్వయాన టీడీపీ నేతలు చెబుతున్న మాటలే. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో ఫలితాలన్నీ జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగారుపడ్డ టీడీపీ నేతలు …
Read More »2019లో మిగిలేది…టీడీపీ ఒక్కటేనట..!!
అవును, మీరు చదివింది నిజమే. 2019 ఎన్నికల తరువాత మిగలబోయేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనంట. మిగతా పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చే భారీ మెజార్టీతో కొట్టుకు పోతాయట. ఈ మాటలన్నది ఎవరోకాదు. స్వయాన టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడే. అయితే, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా. జగన్ వైద్యుల సూచనల మేరకే పాదయాత్ర చేస్తున్నారని, ప్రజా సంకల్ప యాత్రను …
Read More »బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్పై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫారాయించిన …
Read More »పవన్ లాంటి ఎంతమంది వచ్చిన మా గెలుపును ఆపలేరు..కోమటిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టియన్ రాజకీయ యాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేపట్టిన యాత్రపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మండి పడ్డాడు.తెలంగాణ ముక్యమంత్రిని పవన్ కళ్యాణ్ అంతగనం పొగడటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ లాంటి ఎంతమంది సినీ యాక్టర్లు వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ …
Read More »