Home / POLITICS (page 543)

POLITICS

అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండ‌వ‌ల్లి అరున్‌కుమార్‌రెడ్డి  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లానే త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నార‌ని, అలాగే. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబ‌డేవార‌ని, వైఎస్ జ‌గన్ కూడా వైఎస్ఆర్‌లానే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అమ‌లుప‌రిచ గ‌లిగే హామీల‌ను …

Read More »

ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్‌లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …

Read More »

అన్న చిరంజీవి చేయ‌లేనిది.. త‌మ్ముడు కళ్యాణ్ వ‌చ్చి ఏం చేస్తాడు..?

టాలీవుడ్‌ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివ‌రికి ఏం చేశాడో అంద‌రికీ తెలిసిందే. అయితే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జ‌న‌సేన పార్టీ పెట్టి విర‌గ‌దీస్తా, ప్ర‌శ్నిస్తాన‌ని.. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చి చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో విజ‌య‌వంతంగా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జ‌న‌సేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌కు ధీటుగా.. సైకిల్ యాత్ర చేస్తాడ‌ట‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల్లో ఎంతో ఆద‌ర‌ణ పొందుతూ.. విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్న వైఎస్ జ‌గ‌న్ మంగ‌ళ‌వారం త‌న పాదయాత్ర‌తో నెల్లూరులోకి ఎంట‌ర‌య్యాడ‌రు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే అనీల్ వైఎస్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇలా ప్ర‌జ‌ల అండ‌దండ‌ల‌తో.. ప్ర‌జ‌ల …

Read More »

టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా..!!

టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సుజ‌నా చౌద‌రి.. త‌మ త‌మ కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారా..? ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంతో స‌క్య‌త‌తో ఉన్న చంద్ర‌బాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌తను ఎదుర్కొంటున్న టీడీపీతో క‌లిసి బీజేపీ కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటోందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఏపీలో ఎన్నిక‌ల …

Read More »

బ్రేకింగ్ : వైసీపీలోకి కొణతాల రామకృష్ణ..

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రడీ అయ్యారు . ఈ మేరకు అయన ఇవాళ విశాఖలోవిజయసాయిరెడ్డితో భేటి అయ్యారు.అయితే అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.గతంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన విషం తెలిసిందే…అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు …

Read More »

ఉగాది నాటికి ప్రతి ఇంటికి మంచినీరు..మంత్రి తుమ్మల

వచ్చే ఉగాది నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ.16 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తో కలిసి మంత్రి ప్రారంబించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే..కొన్ని …

Read More »

మంత్రి కేటీఆర్ స‌ర్‌ప్రైజ్‌తో..ఆశ్చ‌ర్య‌పోయిన బాబు,లోకేష్‌

ప్రపంచ ప్ర‌ఖ్యాత వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ స‌మ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ఆశ్చ‌ర్య‌పోయారు. దావోస్ వేదిక‌గా సాగుతున్న ఈ స‌ద‌స్సుకు `అధికారిక‌` ఆహ్వానం అంద‌డంతో మంత్రి కేటీఆర్ అక్క‌డికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌ట్లాగే… ఏపీ సీఎం చంద్ర‌బాబు వెళ్లారు. అదే రీతిలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …

Read More »

తెలంగాణకు జీవితాంతం రుణపడి ఉంటా..పవన్

తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంబించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కరీంనగర్ లోని శుభం గార్డెన్లో మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ..ఆంధ్రా రాష్ట్రం నాకు జన్మనిస్తే.. తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందన్నారు. …

Read More »

ప్రతిపక్షాలను కంగారు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై బంపర్ మెజారిటీతో గెలుపొంది మంథని నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తున్న మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ,పుట్ట మధు ఈ ఏడాది జనవరి ఒక్కటి నుండి చేపట్టిన ” మన ఉరు మన ఎమ్మెల్యే ” కార్యక్రమంతో దూసుకపోతున్నాడు .ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి రోజునుండి విజయవంతంగా కొనసాగుతుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat