Home / POLITICS (page 576)

POLITICS

ప్రజాసంకల్పయాత్ర.. 25వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడికి చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం …

Read More »

మంత్రి కేటీఆర్‌పై నోబెల్ గ్ర‌హీత ప్ర‌శంస‌లు కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు క‌నిపించ‌డం లేదా..?ఎంపీ బాల్క‌

గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌పై కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బ‌య‌ట‌పెట్టుకుంటున్నార‌ని ఎంపీ బాల్క సుమ‌న్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమ‌న్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమ‌న్ అన్నారు.మంత్రి కేటీఆర్‌ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …

Read More »

కోదండ‌రాంది దివాళాకోరు ఆరోప‌ణ..ఎమ్మెల్సీ ప‌ల్లా

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భ‌ర్తీ విష‌యంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ‌న్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …

Read More »

నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్..కేసీఆర్ ఘ‌న‌తే.. ఎమ్మెల్యే దాస్యం

బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్ర‌శంసించారు. నేటి సమావేశంలో బీసీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తామని తెలిపారు. రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. …

Read More »

బీసీల సంక్షేమం..జ్యోతిరావుపూలే బాట‌లో సీఎం కేసీఆర్‌

రేపు శాసనసభ కమిటీ హాల్ లో బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్న నేపథ్యంలోబీసీ సంఘాలతో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ సమావేశం అయ్యారు. రేప‌టి భేటీ చ‌ర్చకు లేవనెత్తాల్సిన వివిధ అంశాలపై బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జ‌రిపారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలపై రేపు సమావేశం నిర్వహిస్తున్న …

Read More »

జేసీ సోద‌రుల హ‌త్యా రాజ‌కీయం.. సాక్ష్యాల‌తో స‌హా..!!

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్ర‌ద‌ర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా త‌న అనుచ‌రుల‌తో అనంత‌పురం ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హ‌త్య‌లు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్ర‌మ వ‌సూళ్లు, మ‌ట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ట్రావెల్స్‌.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచ‌కాలు అనేకం. ఓ వైపు చంద్ర‌బాబు అండ‌.. …

Read More »

చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న‌ గిడ్డి ఈశ్వ‌రి”

చంద్ర‌బాబు కుఠిల రాజ‌కీయం మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌జాస్వామ్యానికి విలువ‌లు మూట‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ నాయ‌కుల‌కు డ‌బ్బు, ప్రాజెక్టులు, ప‌ద‌వి ఆశ‌లు చూపిమ‌రీ ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు టీడీపీలోకి చేర్చుకోవ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా చంద్ర‌బాబు త‌న కుఠిల రాజ‌కీయాల‌ను కొన‌సాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రిని త‌న పార్టీలోకి ఆహ్వానించారు. మ‌రి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తి పార్టీ మారారంటే చిన్న విషయం …

Read More »

అభివృద్ధి ముక్కుమూసుకుని పోవాల్సిందేనా ”మంత్రి పుల్ల‌న్న‌”.!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అభివృద్ధిని ప‌రిచ‌యం చేసిందే మేము అంటూ చెప్పుకు తిరిగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మాట‌ల మ‌రాఠీయేన‌ని మ‌రోసారి రుజువైంది. 2014 ఎన్నిక‌ల్లో అభివృద్ధికి మ‌రిన్ని మెరుగులు దిద్దుతామ‌ని, అప్పుడే ఓటు న‌మోదు చేసుకున్న ఓట‌రు నుంచి కురువృద్ధుల అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని అమ‌లు కాని హామీల‌ను గుప్పించి.. గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు.. అధికార‌పీట‌మెక్కిన వెంట‌నే త‌న వ‌క్ర‌బుద్ధిని చూపించారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా రాష్ట్ర‌వ్యాప్తంగా కుంటుప‌డిన అభివృద్ధే. మంత్రి పుల్లారెడ్డి ఇలాఖాలో అయితే …

Read More »

మహార్జాతకుడు కేసీయార్

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మూడు అతిగొప్ప సంఘటనలు కేవలం నెలరోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. ఈ మూడు సంఘటనలు కేసీయార్ పేరును, ప్రతిష్టను, యశస్సును చిరస్థాయిగా నిలపబోతున్నాయి. కేసీయార్ అధికారం చేపట్టిన మొదటి టర్మ్ లోనే ఈ సంఘటనలు జరగడం, మూడింటికి కేసీయారే కేంద్రబిందువు కావడం మరింత విశేషం. మొదటిది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మెట్రో రైల్ ప్రారంభోత్సవం. భాగ్యనగరానికి మకుటాయమానమైన, తెలుగురాష్ట్రాలలో మొదటిసారిగా ముప్ఫయి అడుగుల …

Read More »

పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్‌ జగన్‌కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat