తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని రామాంతపూర్ లోని నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నవీన్, పాఠశాల ప్రిన్సిపల్ సరితా అగర్వాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపులు నిన్న బుధవారం నాడువెలుగులోకి వచ్చాయి . తాజాగా ఈ ఆడియో టేపులు పోలీస్స్టేషన్కు చేరాయి. ఈ టేపుల్లో ఒక కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ, ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న శ్రీలత ఉదంతం గురించి చర్చించారు. ఆమె అనుమానాస్పద మృతిని …
Read More »స్పీకర్ వద్ద తలసాని రాజీనామా లేఖ ..?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటు పార్టీ పదవులకు అటు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసి లేఖ సమర్పించాను అని మీడియాకు తెల్పిన విషయం …
Read More »కారు ఎక్కనున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి …
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ వలసలు .అందులో భాగంగా టీటీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే .తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా ఇటీవల …
Read More »జగన్ ను కల్సిన లగడపాటి -అందుకేనా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందని కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకర్ల ముందు వెల్లడించి కలకలం రేపిన సంగతి విదితమే . ఈ సందర్భంగా లగడపాటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో జగన్ తిరుగులేని స్థానంలో ఉన్నారని చెప్పిన జోస్యం అప్పట్లో తెగ హల్ చల్ చేసింది. …
Read More »స్కాం స్టార్ రేవంతేనా ..?
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …
Read More »రేవంత్ కాంగ్రెస్ లో చేరడానికి ప్రధాన కారణం ఇదే ..?
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి విదితమే .రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక పెద్ద కుట్ర ఉన్నది అని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ …
Read More »కోడంగల్ ఉప ఎన్నికపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …
Read More »కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …
Read More »చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చంద్రబాబు ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన అనుముల రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన …
Read More »ఆ సిట్టింగ్ 55 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవు అని తేల్చేసిన బాబు ..
ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …
Read More »