తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల హర్షం వ్యక్తం చేశారు .రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, రోడ్డు,రవాణ, భవనాలశాఖ …
Read More »గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం ..
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తోన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది .ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి (94)కన్నుమూశారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి .గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు …
Read More »కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది .అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తెలుగు తమ్ముళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ భేటీ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్యే …
Read More »టీటీడీపీకు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లోకి రేవంత్ అనుచరవర్గం ..
తెలంగాణ టీడీపీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రకంపనలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి .అందులో భాగంగా దీనిపై ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ జరిగింది.ఈ భేటీ ఇరు వర్గాల నేతల మధ్య వార్ జరిగినట్లు సమాచారం . ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం …
Read More »రేవంత్ పై ఏపీ టీడీపీ నేతలు ఎదురుదాడి చేయకపోవడానికి అసలు కారణం ఇదే ..?
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్సీల వరకు ఒక్కర్ని విడిచిపెట్టకుండా విమర్శలు ,ఆరోపణలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు ,ఏపీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గురించి …
Read More »మీరు ఎవరు నన్ను అడగటానికి తమ్ముళ్ళపై రేవంత్ ఆగ్రహం ..
తెలంగాణ తెలుగు దేశ పార్టీ పోలిట్ బ్యూరో ,సెంట్రల్ కమిటీ సమావేశం ఈ రోజు ఉదయం పదకొండున్నర కి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగింది .ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,రావులా ,అరవింద్ కుమార్ పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు .ఈ సమావేశానికి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల …
Read More »టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి ఝలక్ ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం అయింది .ఈ సమావేశానికి రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి ,ఇతర పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు . అయితే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న తరుణంలో టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »ఇప్పటివరకు బాబు విదేశీ పర్యటనలు -చెప్పిన మాటలు .
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర రాజధానిని ప్రపంచంలో అంత్యంత అద్భుతమైన రాజధాని మహానగరంగా తీర్చి దిద్దుతా అని ఇటు మీడియా ముందు అటు అసెంబ్లీ సమావేశాల్లో చెప్తున్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని పలు దేశాలను చుట్టి వచ్చారు .ఆయన పర్యటించిన దేశాలు ..రాజధాని గురించి చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్లుగా ..రాష్ట్ర …
Read More »రేవంత్ రెడ్డి సరికొత్త ట్విస్ట్ …
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు .ఇప్పటికే ఆయన టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆయన మరోసారి ట్విస్ట్ ఇచ్చారు .ఇటీవల గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న దగ్గర …
Read More »ఆరోగ్య తెలంగాణా కేసీఆర్ గారి లక్ష్యం – మేయర్ నరేందర్..
వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజ్ నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,విద్యాశాఖామాత్యులు శ్రీ కడియం శ్రీహరి, హాజరైన మేయర్ శ్రీ నన్నపునేని నరేందర్,ఎంపీ శ్రీ పసునూరి దయాకర్ ,జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గద్దల పద్మ,కార్పోరేటర్ శ్రీ బోడ డిన్నా,కార్పోరేటర్ శ్రీమతి ఎలగం లీలావతి,కళాశాల స్టాఫ్..కళాశాలకు సంబందించిన నూతన బస్సులను ఈ సందర్బంగా వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి …
Read More »