ఒంగోలు వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ యాత్రకు అంతగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆయనపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని అన్నారు. ఆయనకు ఏమీ చేతకాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై వాళ్ళ మనుషులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. …
Read More »చంద్రబాబు పరిపాలన అంటే లూటీ చేయడమే..అదే ఆయన ఫిలాసఫీ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో …
Read More »టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !
గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్ హోదాను కల్పించింది. సీఆర్పీసీలోని సెక్షన్2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …
Read More »గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు !
రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో …
Read More »జగన్ నిర్ణయాలను ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు!
ముఖ్యమంత్రి వైయస్.జగన్తో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై సీఎంను, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసిచింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …
Read More »రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. తెలుగురాష్ట్రాలనుంచి ఆరుగురు రిటైర్ !
ఏప్రిల్ నెలలో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ …
Read More »మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులకు పనిచెప్పిన చంద్రబాబు..!
2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అరమవాతిని రాజధానిగా ప్రకటించారు. ఆ ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో వేల ఎకరాలు రైతుల నుండి తీసుకున్నారు. అయితే ఒక్కకరు బడా బాబులు అయ్యారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిన విషయం అందరికి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు విషయం బయటకు వచ్చేసరికి చంద్రబాబు అండ్ కో డ్రామా స్టార్ట్ చేసారు. దీనిపై చంద్రబాబుకు ట్విట్టర్ …
Read More »జగన్ గ్రేట్ …ఇది పూర్తైతే ఆంధ్రప్రదేశ్ లో కరువు శాశ్వతంగా లేనట్టే
ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో మళ్లీ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రాష్ట్రంలో సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. వరద ప్రవాహంతో పొంగిపొర్లే గోదావరి నదిలో పోలవరం కారణంగా ఇప్పుడు శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తోంది. చకచకా సాగుతున్న పనుల శబ్ధాలు, వాహనాల ధ్వనులు గోదావరి సవ్వడికి మరిన్ని వన్నెలు సమకూర్చుతున్నాయి. ఇంజినీరింగ్ రంగంలో మూడు దశాబ్దాల అపార అనుభవం, సంక్లిష్టమైన …
Read More »పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా కమిషన్లతోనే ప్రారంభం !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా …
Read More »40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?
జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …
Read More »