కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి …
Read More »టీఎస్బీపాస్కు దేశం ఫిదా
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ విధానం విజయవంతం కావడంతో పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాలు అమలు చేయడానికి ముందుకొచ్చాయి. …
Read More »మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితమ్మ కు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ ఆదివారం మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ను అత్యవసరం ల్యాండ్ …
Read More »తల్లాడ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కంపూడి. సత్యం గారు గుండె పోటు తో మరణించారు. ఈరోజు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు బిల్లుపాడు వచ్చి జక్కంపూడి. సత్యం గారి భౌతిక గాయాన్ని సందర్శించి, పూల మాల వేసి నివాళులు హార్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా …
Read More »కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ కు ఐడి కార్డులు పంపిణీ
కుత్బుల్లాపూర్ కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్, జనరల్ సెక్రెటరీ రాజేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read More »ఉప్పల్ భగవత్ HMDA లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉప్పల్ భగవత్ HMDA లే ఔట్ లో తెలంగాణ హరితోత్సవం .ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతిసుభాష్ రెడ్డి.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే …
Read More »ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో రూ.15.26 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు. ముందుగా పాఠశాలలోనే సరస్వతి మాతాకీ పూలమాల వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో …
Read More »విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది. అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయంలో ఇదే అత్యధికం.సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్గానే కాక.. ఆసియాలోనే టాప్లో నిలిచిన కోహ్లీ.. ఇన్స్టాలో ఒక్కో పోస్టుకు దాదాపు 9 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. …
Read More »