ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, మరో 32 కేసులు ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చిన వారివిగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరింది.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 11,936 …
Read More »ఢిల్లీలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ‘కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. పన్ను వసూళ్లలో నెలల్లో 40% లోటు ఏర్పడింది. ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర నిధులు ఇచ్చి కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలి’ …
Read More »నాలో నాతో YSR పుస్తకం ఆవిష్కరణ
అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో, నాతో YSR’ అనే పుస్తకాన్ని ఏపీ సీఎం YS జగన్ ఆవిష్కరించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ ఎంతోమంది జీవితాల్లోకి వచ్చారు. ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపారు.ఆయన అందరితో ఎలా ఉండే వారో నాకు …
Read More »మరణం లేని మహానేత వైఎస్సార్
ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …
Read More »కొత్త హంగులతో తెలంగాణ సచివాలయం
ఎన్నో హంగులతో తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 10 డిజైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్.. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ డిజైన్ కు ఆయన ఓకే చెప్పారు. మొత్తం 25 ఎకరాల్లో 20% బిల్డింగ్, 80% పార్కులు ఉండేట్లు రూపకల్పన చేశారు. ఇందులోనే ప్రార్థన స్థలాలు, బ్యాంకు ఏటీఎంలు, క్యాంటీన్లు ఉంటాయి. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
తెలంగాణలో తాజాగా 1879 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో జీహెచ్ఎంసీలోనే 1422 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ 94, STD 9, కరీంనగర్ 32, మహబూబ్ నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల 4, నల్గొండ 31, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19,వికారాబాద్ 1, మేడ్చల్ 12, పెద్దపల్లి 3, సూర్యాపేట 9, ఖమ్మం జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 2, మహబూబాబాద్ 2, …
Read More »తెలంగాణలో భారీగా కరోనా కేసులు
తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11,012 ఉన్నాయి. ఇవాళ 1506 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 16,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 7 మంది మృతిచెందారు.ఇప్పటివరకు 313 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
మహారాష్ట్రలో 5,134 కరోనా కేసులు.. మొత్తం 2.17లక్షలు తమిళనాడులో 3,616 కరోనా కేసులు.. మొత్తం 1.18లక్షలు ఢిల్లీలో 2,008 కరోనా కేసులు.. మొత్తం 1.02 లక్షలు కర్ణాటకలో 1,498 కరోనా కేసులు.. మొత్తం 26,815 గుజరాత్లో 778 కరోనా కేసులు.. మొత్తం 37,636 మధ్య ప్రదేశ్ లో 343 కరోనా కేసులు.. మొత్తం 15,627 కేరళలో 272 కరోనా కేసులు.. మొత్తం 5894..
Read More »పోలవరంలో మరో ముందడుగు – స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ కు సీఎంలు మారారు.. ప్రాంతాలు విడిపోయాయి. కానీ ఏపీ తలరాత మాత్రం మారలేదు. కొన్ని ఏళ్లుగా పోలవరం మొండి గోడలకే పరిమితమైంది. పోయిన చంద్రబాబు పాలనలో ఆర్భాటం, గ్రాఫిక్స్ లోకే పరిమితమైంది. కానీ సీఎం జగన్ సంకల్పించారు. ఆ కలను ఇప్పుడు పట్టుదలతో నేర్చవేర్చబోతున్నారు. దశాబ్ధాల ఏపీ కల నెరవేరబోతోంది. పోలవరంలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు …
Read More »ఏపీలో రికార్డు సాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు సాయిలో కరోనా కేసులు నమోదయ్యాయిగడిచిన 24 గంటల్లో 1322 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1263 కాగా, మరో కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,019 కు చేరగా… దీనిలో యాక్టివ్ కేసులు 10,860 కాగా, 8,920 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా …
Read More »