Home / SLIDER (page 1250)

SLIDER

“సరిలేరు నీకెవ్వరు”లో అదరగొట్టిన విజయశాంతి

దాదాపు పదమూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ రోజు శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీతో లేడీ మెగాస్టార్ విజయశాంతి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఒకవైపు అందాలను ఆరబోస్తూనే మరోవైపు చక్కని యాక్షన్ సినిమాలతో హీరో కమ్ హీరోయిన్ అన్నట్లు అప్పటి టాప్ హీరోలందరికీ పోటీగా …

Read More »

గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు..!!

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చేసిన‌ అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. శుక్ర‌వారం శాస్త్రిన‌గ‌ర్ లోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ‌ కాంగ్రెస్ నేతలు అడ‌ప పోశెట్టి, ప‌ద్మాక‌ర్, రామ‌లింగం, పతికే శ్రీనివాస్, ఎలుగు సుధాకర్, జొన్న‌ల మ‌హేశ్, …

Read More »

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరుకావల్సిందిగా పీయూష్ గోయల్‌ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. వరంగల్, హైదరాబాద్‌ కారిడార్‌లను వేర్వేరుగా కారిడార్‌లుగా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై మధ్య దక్షిణాది …

Read More »

అమ్మఒడి పథకం పై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పిల్లలను పాఠశాలకు పంపితే అమ్మఒడి పథకం కింద రూ. పదిహేను వేల రూపాయలను ఇస్తున్న సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ” అమ్మఒడి …

Read More »

సిరిసిల్లలో జేన్టీయూ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …

Read More »

ఇంగువ తిందాం రండి

ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు. అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము.. * ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి * ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి * తలనొప్పి …

Read More »

మేడారంలో ప్రత్యేక ఆసుపత్రి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న …

Read More »

దర్బార్ కలెక్షన్ల సునామీ

సూపర్ స్టార్ రజనీకాంత్,సీనియర్ అందాల నటి నయనతార హీరో హీరోయిన్లగా నటించిన తాజా చిత్రం దర్బార్. స్టార్ దర్శకుడు మురగదాసు తెరకెక్కిన ఈ మూవీ నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఏడు వేల స్క్రీన్లలో విడుదలైంది. తొలి రోజూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసింది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని భాషాలను కల్పి దాదాపు రూ.40కోట్ల వరక్య్ గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ …

Read More »

సీఎం జగన్ మరోసంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులను,సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి తారీఖు నుండి వార్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని ఏపీ సర్కారు ఆదేశాలను కూడా జారీ చేసింది. తాజాగా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ …

Read More »

జయము జయము చంద్రన్న భజనతో మొదలై..చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్ళిందా !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat