Home / SLIDER (page 1276)

SLIDER

2019రౌండప్-క్రీడలు

మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …

Read More »

2020లో తెలంగాణలో సెలవులు ఇవే…!

2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను  విడుదల చేసింది. రంజాన్‌, బక్రీద్‌, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.   సాధారణ …

Read More »

మూడు రాజధానుల పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏ నిమిషం ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానులంటు మాట్లాడారో అప్పటి నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి మొదలైంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారంటు కొందరు,వైజాగ్ దగ్గర కొత్త రాజధానంటు మరికొందరు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇదే అదనుగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తు మళ్లీ ప్రజల్లో పేరు తెచ్చుకోవాలని టీడిపి తాపత్రయపడుతుంది. అమరావతి లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటున్నారు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. జనసేన,టిడిపి కూడా రాజధాని …

Read More »

రూ.5లక్షలు నజరానా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత… మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తూ రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేస్తే ఆ గ్రామానికి రూ.5లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు.సర్పంచులు,ఎంపీపీటీసీ,ఎంపీపీలు ,అఖిలపక్ష నాయకులు,యువత,ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ పంచాయతీకి …

Read More »

త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …

Read More »

తెలంగాణలో 2020లో కార్మిక సెలవులు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో పరిశ్రమలు,దుకాణాలు,సూపర్ మార్కెట్లు,ఇతరత్రా వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు/కార్మికులకు ఇవ్వాల్సిన సెలవులను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది. సంక్రాంతి (జనవరి15),రిపబ్లిక్ డే(జనవరి 26),మహా శివరాత్రి మరుసటి రోజు( జనవరి22),మే డే(మే1),రంహాన్ (మే 25),తెలంగాణ ఆవిర్భావదినం (జూన్ 2),స్వాతంత్ర్య దినం (ఆగస్టు 15),గాంధీ జయంతి (అక్టోబర్ 2),దసరా(అక్టోబర్25), క్రిస్మస్ (డిసెంబర్ 25) లు ఉన్నాయి. ఈ సెలవులు వేతనంతో కూడిన సెలవులు అని కార్మిక శాఖ …

Read More »

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు కొత్త రంగులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి. కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు. …

Read More »

కాళేశ్వరం మరో చరిత్రకు శ్రీకారం

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడంటే మూడేండ్లల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అప్పటి నీళ్ల మరియు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో కాళేశ్వరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి మరి మూడేండ్లల్లోనే పూర్తి చేసింది ప్రభుత్వం. తాజాగా ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టానికి కేంద్ర బిందువుగా …

Read More »

మంత్రి కేటీఆర్ ఉదారత

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మరియు మున్సిపల్ ,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మాజీ ఎంపీపీ గంగసాయవ్వ చికిత్సకు మంత్రి కేటీ రామారావు చేయూతనిచ్చారు.వారం రోజుల కిందట గంగసాయవ్వ కాలికి గాయమైంది. స్థానిక ఆసుపత్రిలో చూపించుకోగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి రెఫరల్ చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో …

Read More »

సింగరేణి మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ. తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat