Home / SLIDER (page 1293)

SLIDER

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం

తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …

Read More »

రాష్ట్రానికి నిధులు కొరత తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది చంద్రబాబే !

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉంది అంటే అది అప్పులు మిగల్చడమే అని చెప్పాలి. ఎందుకంటే సీఎం పదవికోసం ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి గెలిచాడు. తీరా గెలిచిన తరువాత చేతులెత్తేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇదేమిటని అడిగితే రాష్ట్రం చాలా అప్పుల్లో ఉందని చెప్పారు. అంత అప్పుల్లో ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ పేరుతో …

Read More »

గర్వపడుతున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీరామారావు ట్విట్టర్ సాక్షిగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు రావడంపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్” గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్లలో చెరగని సంతోషం నిండుకున్నది. తెలంగాణ కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీరాజరాజేశ్వర …

Read More »

ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ …

Read More »

పోటి పడుతున్న కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్

అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ట్విట్ట‌ర్‌. ఈ ట్విట్టర్ అకౌంటులో దక్షిణాది భామలైన హాట్ బ్యూటీస్ కాజ‌ల్‌ అగర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నారు. 2019 సంవ‌త్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్ట‌ర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న ప‌లువురు ప్ర‌ముఖుల పేర్ల‌ని ప్ర‌క‌టించింది ట్విట్ట‌ర్ ఇండియా. ఫీమేల్ జాబితాలో అందాల భామ‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, ప‌దో స్థానాన్ని …

Read More »

తెలంగాణలో గ్రామాలకు మహర్దశ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నది. గత సెప్టెంబర్‌ ఆరో తేదీ నుంచి అక్టోబర్‌ ఐదో తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలో గుర్తించిన పనులన్నీ ప్రాధాన్య క్రమంలో చేపడుతున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు ఉపాధిహామీ పథకం నిధులను వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఉపాధిహామీ పథకం కింద …

Read More »

ప్రభుత్వ రంగాలను తొక్కేసి సొంత సంస్థలను లేపడంలో బాబుకి మించినవారు లేరు..!

గత ఐదేళ్ళ పాలనలోనే కాదు, ఆయన  40 ఏళ్ల అనుభవంలో ఎంతమందిని తొక్కేసి వస్తే ఈ రేంజ్ కి వస్తారో అందరికి తెలిసే ఉంటుంది. రాజకీయ అనుభవంలో వాళ్ళు ఎంత సంపాదించుకున్న తప్పులేదు గాని పక్కవారిని మోసం చేసి మాత్రం పైకి రాకూడదు. కాని బాబు మాత్రం అలానే వచ్చారు అనడంలో సందేహమే లేదు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థలను వెనక్కి నెట్టేసి …

Read More »

తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్‌లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత …

Read More »

ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …

Read More »

చంద్రబాబు స్పీకర్ స్థానాన్ని అవమానించారు.. సస్పెండ్ చేయాల్సిందే !

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లేనన్నారు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat