‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం’ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా ఇట్లాగే మాట్లాడారు. కాంగ్రెస్కు ఎందుకు ధరణిపై కక్ష?.ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో పేద రైతుల భూ రికార్డులు పట్వారీలు, వీఆర్ఏలు, వీఆర్వోలు, గిర్దావర్లు, తహసిల్దార్ల ఇండ్లల్ల ఉంటుండె. ఇప్పుడవి రైతు కంటిచూపు పరిధిలో ఉన్నయి. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తే చాలు, ఫోన్ మీద …
Read More »తెలంగాణకు,దేశానికి శ్రీరామరక్ష గులాబీ జెండా
పసివాళ్ళు ఏం చేసినా ఆనందంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లు ఏం చేసినా అభిమానంగా ఉంటుంది. ఆ ఇద్దరూ కలిసి ఏదైనా చేస్తే అది అత్యంత సంతోషాన్నిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకుంది. బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎదురుగా …
Read More »వాసవి క్లబ్ సేవలు అభినందనీయం.
సామాజిక సేవలో వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచ్ ల పంపిణీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇస్తుందన్నారు. వాసవి క్లబ్ …
Read More »ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 69వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.72 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ను ఎమ్మెల్యే కేపి …
Read More »హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు వెళ్లారు. అక్కడ్నుంచి ప్రగతి భవన్కు చేరుకోనున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్ చేయనున్నారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.
Read More »కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల
దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …
Read More »రోహిణి కార్తె అంటే ఏంటీ ?
రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన …
Read More »