Home / SLIDER (page 1329)

SLIDER

మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బ అందాలు

తాను తెలుగు అమ్మాయినే అయిన కానీ దానికి మాత్రం నేను వెనకాడను. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే కొన్నిటికి పరిమితులు విధిస్తారు. నిర్మాత దర్శకులకు షరతుల మీద షరతులు విధిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు. కానీ దర్శకులు కొరుకుంటే దేనికైన నేను రెడీ అంటుండి ఈషా రెబ్బ. తాజాగా ఈషా రెబ్బ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ” ఒక తెలుగు అమ్మాయి అయి …

Read More »

మెగా అభిమానులకు నిహారిక దిమ్మతిరిగే షాక్

నిహారిక మెగా ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీచ్చిన ఏకైక మెగా హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న కానీ అదృష్టం కలిసి రాక రెండంటే రెండే మూవీల్లో అమ్మడు నటించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించిన కానీ ఈ మెగా హీరోయిన్ కు లక్ కలిసి రాలేదు. అయిటే ఆ తర్వాత తను గెస్ట్ …

Read More »

నాటుసారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు..!

నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్‌ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్‌ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.   …

Read More »

తెలుగుతల్లికి, సరస్వతీదేవికి తేడా తెలియని పవన్.. అందుకే చదువుకోమనేది..పోస్ట్ వైరల్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ …

Read More »

రైతన్నల సంతోషమే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం జిల్లా నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్సీపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..” జిల్లాలోనే చెరువులన్నీ నీటితో కళకళాడాలి. చెరువుల నీటితో పల్లెలు గ్రామాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం”ఆని అన్నారు. ఈ …

Read More »

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు..!!

‘ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2019 ‘ అవార్డు ప్రదానం కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర వాణిజ్య, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్ర పారిశుధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్, తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు …

Read More »

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం..!!

సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. …

Read More »

గీసుకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిజీబిజీ

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు. …

Read More »

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సెగ

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …

Read More »

రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కొంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat