టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రేమ కథా చిత్రాల నటుడు నితిన్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అంథాదూన్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. నితిన్ తండ్రి,ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ ఛలో ధర్శకుడు వెంకీ కుడుముల …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »రవితేజకు ముహూర్తం కుదిరింది
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …
Read More »రాపాక ను పదే పదే అవమానిస్తున్న పవన్..ఇది కరెక్టేనా.?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను సరిగ్గా గౌరవించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభ అనంతరం పలు జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పవన్ గౌరవించుట ఆయనకు సరైన స్థానం కల్పించలేదు. తాజాగా కూడా ఇసుక సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ కు వినతిపత్రం …
Read More »రేపటి నుంచి జగన్ ఇసుక వారోత్సవాలు ప్రారంభిస్తుంటే..రేపే దీక్ష చేస్తున్న చంద్రబాబు !
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం కష్టతరంగా అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక తీసి ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఇసుక పై ఓ వారం …
Read More »జగన్ ఒకటి రెండుసార్లు విమర్శిస్తేనే బెంబేలెత్తుతున్నావ్.. అదేపనిగా విమర్శించి ఉంటే ఈపాటికి ఏమైపోయేవాడో పవన్.?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించడం మాని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను ఎక్కువసార్లు విమర్శించారు. కాని ఏనాడు జగన్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శల చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ ను జగన్ పట్టించుకోలేదనే చెప్పాలి. పవన్ పేరు ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కూడా చంద్రబాబునాయుడు గారు ఆయన పార్టనర్ అంటూ జగన్ పిలిచేవారు. …
Read More »జగన్ రెడ్డి అంటే తప్పు లేనప్పుడు పవన్ నాయుడు అంటే తప్పేంటి.?
సాధారణంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి పేరు చివర కులాల పేర్లు తగిలించుకోవడం, ఆరకంగా పేర్లు పెట్టడం అనేది గతం నుంచి ఉంది. అయితే మారుతున్న కాల నేపథ్యంలో చాలా మంది పేరు చివరి పదాన్ని తప్పించి మిగిలిన పేరుతో పిలిపించుకుంటున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చాలామంది ఆయనను వయసులో చిన్న వాడు కాబట్టి పెద్ద వయసున్న వ్యక్తి కాదు కాబట్టి జగన్ జగన్ …
Read More »కావాలంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. ఏం మాట్లాడుతున్నావ్ పవన్ కొంచెం అయినా ఉందా.?
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెట్టాలని నిర్ణయించినప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కచ్చితంగా తెలుగులోనే ఉండాలంటూ గోరంగా పోరాటమే చేయడానికి ప్రయత్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారని వారిని ప్రస్తుతం ఏ …
Read More »రైతు మోముపై చిరునవ్వే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం …
Read More »నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరిట రూ9,999లకే అమెజాన్ లో అందిస్తుంది. 6జీబీ ర్యామ్ ,64జీబీ ధర అమెజాన్ లో రూ.9,999లు ఉంది. మరోవైపు ఇదే ఫీచర్లతో ఫ్లిప్ కార్టులో రూ.12,290 లుగా ఉంది. మొత్తం 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ +డిస్ …
Read More »