రాష్ట్రంలోని ప్రతి నగర కార్పొరేషన్ కు విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు …
Read More »రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే పలు సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు జగన్ శ్రీకారం చుడతామంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ కు పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …
Read More »ముంబై, చెన్నైల్లో ఏం జరుగుతుందో చూసాం.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …
Read More »ఒకసారి గుర్తుతెచ్చుకో యనమల..రైతుల ఆత్మహత్యలు మర్చిపోయావా !
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు …
Read More »కాదండీ బాధగా ఉండదండీ.. పార్లమెంటునుండి గెంటేస్తారా అండి..? కడుపు రగిలిపోతుందండీ..
తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్టాపిక్ గా మారింది. వాస్తవానికి భారత పార్లమెంట్ లో ప్రతి పార్టీకి ఎంపీల సంఖ్యాబలం పగా కొన్ని గదులు, కొన్ని ఫర్నిచర్ కేటాయిస్తారు. అయితే టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో కనీసం ఒక్క గది కూడా దొరకలేదట. ప్రతి లోక్ సభ ప్రారంభ సమయం లో ఆయా పార్టీల సంఖ్య బలానికి అనుగుణంగా గదులను కేటాయిస్తారు. ఉభయసభల్లోనూ పార్టీ బలాలను బట్టి …
Read More »వైసీపీనుంచి గెలవడం పక్కా.. మళ్లీ మంత్రి కావడం పక్కా.. విశాఖలో క్యాడరేమంటుంది..?
టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకుంటున్న తన స్నేహితుడు గంటా శ్రీనివాసరాపు ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు విశాఖ రాజకీయాలను శాసించిన గంటా భవిష్యత్తు అవంతి చేతుల్లోనే ఉందట.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే కాస్త అలానే ఉన్నాయి. ఏపీ వైసీపీలో ఇప్పుడు నేతలకు కొదవలేదు. అయితే విశాఖలో పార్టీ పరిస్ధితి భిన్నంగా ఉంది. పేరుకు ఎమ్మెల్యేలున్నా వారిని ముందుడి నడిపించేవారు లేదు. …
Read More »ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచేప్పినా ఇంకా మారలేదా… ఏం మనుషులయ్య మీరు..?
2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచినా తరువాత ప్రజలు మరియు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. దీనికి బాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరికీ సరైన బుద్ధి చెప్పాడు. అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి 100రోజులుదాటేసింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున …
Read More »వేణు మాధవ్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా.?
వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేక టాలీవుడ్ లోని అందరూ కంటతడి పెడుతున్నారు. సుమారు 23ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వేణు మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం వేణు ఆకస్మికంగా మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ ఉంటే వేణు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన …
Read More »విడుదలై బయటకు వస్తున్న సమయంలోె పోలీసులను తిట్టి మరీ అరెస్టైన చింతమనేని
తెలుగురాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టయ్యారు. జిల్లాజైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి విధించిన 14రోజుల రిమాండ్ బుధవారంతో ముగిసింది. అయితే చింతమనేని బయటకు వస్తారని అంతా భావించారు. అయితే దీంతోపాటు చింతమనేనిపై ఉన్న మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్పై పోలీసులు ఆయనను …
Read More »టికెట్ ధర ఎంత.? మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.. మరెన్నో ప్రత్యేకతలతో
ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ 1వ ప్లాట్ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్ ఎక్స్ప్రెస్గా ఇది నడుస్తుందని శుక్రవారం …
Read More »