తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తోన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా వివరాలను ఇవ్వాలని డిపివోలను ఆదేశించింది. కాగా 2019లో ‘రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జేపీఎస్ నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. దీంతో ఈ నెల 28లోగా రెగ్యులరైజ్ చేయకపోతే సమ్మెలోకి …
Read More »రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో భాగంగా రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బాలరాజు వెల్లడించారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.6,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. మొత్తంగా 73.50 లక్షల గొర్రెలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read More »కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే సత్తా శుభ్ మన్ గిల్ కు ఉంది
శుభ్ మన్ గిల్ ఓపెనర్ కావడంతో పరుగులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ స్టార్ లెజండ్రీ ఆటగాడు… మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(973) రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్ కు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కాగా, 2016 సీజన్లో 81 సగటు, 152 స్ట్రైక్ …
Read More »విరాట్ కోహ్లి ఐపీఎల్ లో అరుదైన రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ ఆటగాడు.. పరుగుల మిషన్ విరాట్ కోహ్లి ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో లక్నోపై హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఐపీఎల్ లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి.. లక్నోతో మినహా మిగిలిన 8 …
Read More »నికోలస్ పూరన్ రికార్డు
ఐపీఎల్లో బెంగుళూరు లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్ జీ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 15 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి.. ఈ సీజన్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాటర్ గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లపై బౌండరీలతో పూరన్ విరుచుకుపడ్డాడు… లక్నో జట్టు చివరి బంతికి అనూహ్య రీతిలో విక్టరీ కొట్టింది.
Read More »మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీట్లు ఇవ్వరని స్పష్టం చేశారు. తాము సీట్లు ఇవ్వని వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో టచ్లో ఉంటే తమకేమీ నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని …
Read More »దేశంలో తీవ్రంగా కరోనా ఉధృతి
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,880 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 35,199కి చేరింది. నిన్నటితో పోలిస్తే 523 కేసులు పెరిగాయి.
Read More »ఐపీల్ లో మరో రికార్డు
ఆదివారం నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో పదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. చివరి వికెట్ కు శిఖర్ ధావన్, మోహిత్ రాథీ కలిసి 55* రన్స్ రాబట్టారు. ఇప్పటివరకు పదో వికెట్ రికార్డ్ భాగస్వామ్యం 31* రన్స్ కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్ ఆటగాళ్లు టామ్ కరన్, అంకిత్ రాజ్పుత్ దీన్ని నెలకొల్పారు. కాగా …
Read More »వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయిన వేళ వేణు శ్రీరామ్.. ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం 3 స్క్రిప్టులపై పనిచేస్తున్నా. అందులో వకీల్ సాబ్- 2 కూడా ఉంది. ఇది ప్రీక్వెల్ కంటే అద్భుతంగా …
Read More »స్వీపర్ నుండి స్టార్ అయిన రింకూ సింగ్
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …
Read More »