మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »తెలంగాణలో ఎయిమ్స్..
తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీబీనగర్లోని స్థలాన్ని తమకు అప్పగించాలని లేఖ రాసింది. అలాగే పక్కనే ఉన్న 49 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రోడ్లు, విద్యత్తు వంటి పలు సదుపాయాలు కల్పించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది. కేంద్ర బృందం కొద్ది …
Read More »పవన్కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జగన్కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు
ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …
Read More »మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..
మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..
Read More »నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్ర చేస్తున్నహీరో ఎవరో తేలిస్తే..రోమాలు నిక్కబోడుచుకుంటాయి
దివంగత ముఖ్యమంత్రి మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను “యాత్ర” అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు మహి వి. రాఘవ్. ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలోమలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో మంచి పేరు తెచుకున్న ఆశ్రిత వేముగంటి వైఎస్ఆర్ సతిమని విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో …
Read More »