ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్ భేటీ ..
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్ కలిశారు. ముందుగా బంజారాహిల్స్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
Read More »చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కు మరో అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న Global Climate Action Summitసదస్సులో ప్రసంగించాల్సినదిగా పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రి కేటీ రామారావు కి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా …
Read More »హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..!!
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి …
Read More »పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మంత్రి కేటీఆర్ సూచన
తన జన్మదినం సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చేసే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కు ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతోపాటుగా అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల హోర్డింగ్లు పెట్టిన ఉదంతాన్ని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ …
Read More »వైఎస్ జగన్ అసలు సీసలైన దమ్మునోడు.నరేంద్రమోది సంచలన వాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం గత 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు? రాష్ట్ర విభజన ముందు నుంచి హోదా కావాలంటూ నినదిస్తోంది ఎవరు? మడమతిప్పకుండా పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎవరు? ఈ అంశాన్నిఆంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎవరు..? పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్నలకు ఎవరైనా చెప్పే సమాధానం ఒకటే అది ఏది అంటే ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత జగన్ అని తెలుసు. అంతలా ప్రతి …
Read More »వెంకటలక్ష్మికి అండగా నిలిచిన సుకూమార్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగలే రాణి అనే పాట పాడిన వెంకటలక్ష్మికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే అక్కినేని కోడలు సమంత,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇటీ వల జంటగా నటించిన చిత్రం రంగస్థలం .ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో‘ జిల్ జిల్ జిగలే రాణి’ అనే పాట పాడిన …
Read More »GHMC గుడ్ న్యూస్.. ఫోన్ చేయండి..మీకు ఇష్టమైన మొక్కలు తీసుకేల్లండి..
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ౩ వ విడుత పూర్తి చేసుకొని నాలుగో విడుతలోకి ప్రవేశించింది.4 హరితహర కార్యక్రమానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.అందులోభాగంగానే హైదరాబాద్ మహానగరంలోని ప్రజలందరికీ మొక్కలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పలు చోట్ల ,ప్రజలకు చేరువగా నర్సరీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. …
Read More »దేశంలోనే తొలిసారి.. యాదాద్రికి అరుదైన గౌరవం..సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ …
Read More »