హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్, రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు …
Read More »మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్..!
టీడీపీ పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో అందాల రాక్షసి,బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టనున్నదా..!.చిన్న హీరో పక్కన నటించి తెలుగు సినీమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఒకపక్క అందాలను ఆరబోస్తూ. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ హీరో యిన్ స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీ …
Read More »సిర్పూర్ పేపర్మిల్లు రీ ఓపెన్కు ఓకే
తెలంగాణకు మరో తీపికబురు దక్కింది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఎన్సిఎల్టీ (National Company Law Tribunal ) ఆమోదం తెలిపింది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు చేశారు. గత మూడున్నరేళ్లుగా కంపెనీ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్, ముంబై , కోల్కత్తాతో పాటు అనేక నగరాలకు వెళ్లి …
Read More »అధికార పార్టీ నేతకి చెందిన హోటల్లో ప్రముఖ యాంకర్లతో అర్ధరాత్రి..!
ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన మరో టీడీపీ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో …
Read More »సింగర్ సునీతకు మళ్ళీ పెళ్ళా..!
భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …
Read More »ఈ నెల 25న టీడీపీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా..!
ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది. ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ …
Read More »ధోనీ అభిమానులకు చేదువార్త..!
ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …
Read More »తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం క్యాంటీన్లు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రముఖ స్వచ్చంద సంస్థ అయిన హరేకృష్ణ మూవ్ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల రూ.ఐదుకే భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ కార్యక్రమం వలన నగరంలో కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది. ఈ పథకానికి నగర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో కూడా …
Read More »జనసేన ఛానల్..పవన్ ఆశ్చర్యకర ప్రకటన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చానల్ చేరిందనే విషయం రుజువు అయింది. కొద్దికాలంగా చర్చలకు పరిమితం అయిన ఇటీవలే అవును అనే రీతిలో ముగింపునకు వచ్చిన 99 టీవీ పవన్ కళ్యాణ్దని తేలింది. సవ్యంగా పవన్ మన చానలే అని ప్రకటించడంతో జనసేనాని చేతికి ఓ మీడియా సంస్థ వచ్చిన విషయం రూడీ అయింది. గతంలోనే 99 టీవీ చానల్ను కొనుగోలు చేసేందుకు పవన్ …
Read More »