ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …
Read More »టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ …
Read More »జగన్ పాదయాత్రకు బ్రేక్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి కొండ్రు మురళీ, కిల్లి కృపారాణి..!
ఏపీలో చంద్రబాబు సర్కార్ గడువు ముస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు కూడా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ బలమెంత..? ఏ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? తమ అనుచరవర్గం ఎలా ఉంది..? …
Read More »జగన్ పై నా కూతురు గెలిచి తీరుతుంది-
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు …
Read More »ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రదారి అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 మెడికల్ ఎగ్జామ పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు . కర్ణాటక రాష్ట్రం దావణగెరెకి చెందిన మెడికల్ స్టూడెంట్ గణేష్ ప్రసాద్ ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెప్తున్నారు . విజయవాడకు చెందిన గణేష్ ప్రసాద్ ముగ్గురు విద్యార్థులకు క్యాంపులో ఎగ్జామ్ రాయించడానికి 35 లక్షల చొప్పున డీల్ చేసుకున్నట్టు సమాచారం.ఒక్కో …
Read More »ఎలా వచ్చాయ్రా నీకా ఆ మాటలు..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కత్తి మహేష్ పేరే వినపడుతుంది.అయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్రా నీకా మాటలు అంటూ.. కత్తి మహేష్ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వాఖ్యలు చేశారు . ఈ మేరకు అయన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.ఆ వీడియో మీకోసం..
Read More »కత్తిని 6 నెలల కాదు, జీవితాంతం బహిష్కరించాలి..!!
వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్ పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …
Read More »నిరుపేదల వైద్యంలో కీలక ముందడుగు…!!
సామాన్యుల వైద్య సేవల్లో కీలక ముందడుగు పడింది. రూ.40 కోట్లతో అడ్వాన్డ్ వైద్య సేవలు అందించేందు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటి సారిగా సర్కార్ దవాఖానాల రంగంలో గాంధీ దవాఖానాలో అవుట్ పేషంట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ని ఏర్పాటు చేయగా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా ఉచితంగా నాణ్యమైన, అధునాతన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని డాక్టర్ సి లక్ష్మారెడ్డి …
Read More »విద్యావాలంటీర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈ రోజు సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో జిల్లాల …
Read More »