ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More »సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్-2018 ని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఛాంపియన్ సెయిలర్లకు హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!! …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్ఎస్ అవినీతే …
Read More »జగన్ వద్దకు ఏడుస్తూ వచ్చిన వృద్ధురాలు..! ఏం చెప్పిందో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అర్జీల రూపంలో వారి సమస్యలను జగన్కు తెలుపుకుంటున్నారు. …
Read More »సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని …
Read More »వైఎస్ జగన్ను కలిసిన రాథాకృష్ణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించినప్పట్నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్పై ప్రజల్లో అభిమానం పరవళ్లు తొక్కుతూనే ఉంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెంట మేము సైతం అంటూ ప్రజలు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, చేస్తున్న దోపిడీని ప్రతీ ఒక్కరికి తెలిపేందుకు వైసీపీ నిర్వహించే సభలకు …
Read More »మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ప్రియా వారియర్ ..!
ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న పేరు .ఇటు అందంతో అటు చక్కని రూపంతో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన భామగా పేరు గాంచింది.మొదటగా కన్ను కొట్టే చిన్న వీడియోతో కుర్రకారుకి ఆరాధ్య దేవతగా నిలిచిన ప్రియా మరోసంచలనానికి కేంద్ర బిందువయ్యారు . see also:అర్జున్రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..! తాజాగా ఇటివల ముంబాయి లో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా చీరకట్టుకొని హోయలోలికించారు .ఈ క్రమంలో …
Read More »లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాసోమ్మును దోచుకున్నారు . see also:టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..! అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని ఆయన నిప్పులు చెరిగారు …
Read More »టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …
Read More »మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …
Read More »