ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి పట్టణ సమీపంలో గల అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడం, చెరువు కింది ఆయకట్టు పెంపు ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్ బండ్ సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రగతిభవన్ లో గురువారం …
Read More »ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..!!
ఐటీ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్సిటీలో ఈ-పామ్ డిజిటల్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీ ఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS along with Arkadiy Dobkin, CEO & President, @EPAMSYSTEMS inaugurated …
Read More »స్టేషన్ ఘన్పూర్ ప్రజల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది..!!
‘‘ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే కడియం శ్రీహరి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉద్వేగంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నేడు ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే …
Read More »జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. అయితే గత ఎన్నికల్లో బరిలోకి దిగని అక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ,బీజేపీ మిత్రపక్షాలకు మద్ధతు ఇచ్చాడు పవన్.అయితే తాజాగా పవన్ స్థాపించిన జనసేన పార్టీలోకి టీం ఇండియా మాజీ క్రికెటర్ యాలక వేణుగోపాల్ రావు చేరారు. see also:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ …
Read More »గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి..!
తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందారు.తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నేత కాళ్ళ ఆదినారాయణ గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందారు.ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. see also:కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్ ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందారు.దీంతో ఆయన కుటుంబ …
Read More »కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్
గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్.. గన్నవరం చేరుకున్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ కు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. see also:కేసీఆర్ పాత్రలో ఎవరో తెలుసా..? ఎయిర్పోర్టు నుంచి నేరుగా గేట్వే హోటల్కు వెళ్లిన కేసీఆర్ అక్కడి …
Read More »ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!
ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే. see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..! తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం …
Read More »కేసీఆర్ పాత్రలో ఎవరో తెలుసా..?
ఇటీవల విడుదలైన సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..దీంతో ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్స్ హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని బయోపిక్స్ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. వైఎస్ఆర్ పేరుతో యాత్ర,ఎన్టీఆర్ పేరుతో ఓ బయోపిక్, త్వరలోనే ప్రేక్షకులని పలకరించనున్నాయి. see also:బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!
ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన కానీ వారింటి తలపునే తడ్తారు. తమ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కర్ని కాదనకుండా వారి సమస్యలను తీర్చి మేమున్నామనే భరోసానిస్తారు.వారే మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం.ఆయన ఆయన సతిమణీ పార్వతమ్మ,తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. see also:బీపీ, షుగర్ …
Read More »బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు. see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ …
Read More »