నటి రేణూదేశాయ్ కి జనసేన అధినేత,పవర్ స్టార్ శుభాకాంక్షలు తెలిపారు.పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం విదితమే.ఈ సందర్భంగా ఈ విషయం పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించి..శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని పవన్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని …
Read More »టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్ “
ఏపీలో మహిళలపై వేధింపులు రోజురోజుకి ఎక్కువై పోతున్నాయి.తాజాగా ప్రస్తుత అధికార టీడీపీ సీనియర్ నేత,కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర..గత ఏడాది నుండి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్ హరిణి రాష్ట్రంలోని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏ మాత్రం పట్టించుకోవడం లేదని..తన ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్ బుక్లో పోస్ట్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. …
Read More »అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం
ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పిన తర్వాత, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో …
Read More »తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట లాభపడ్డ జిల్లా నిజామాబాదే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తేనే ప్రజలకు మంచి చేసిన వారమవుతామని ఇతర పార్టీల నేతలు ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ లతో పాటు వారి అనుచరులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …
Read More »నిర్మాతలకు షాక్ ఇస్తున్న చై, సామ్ జోడీ..!
స్టార్ హీరోయిన్ సమంతకు ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంత ఎంతో హ్మప్పీ మూడ్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా, తమిళ్ హీరో విశాల్తో కలిసి నటించిన అభిమన్యుడు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో సమంత ఫుల్ ఖుషీలో ఉంది. మరో పక్క నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ఇంకేముందీ, …
Read More »పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …
Read More »ఆదాయాభివృద్ధి రేటులో రికార్డ్ సృష్టించిన తెలంగాణ
గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ది రేటులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకటించారు. 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ (రాష్ట్ర స్వీయ ఆదాయం) మిగతా రాష్ట్రాలకంటే ముందంజలో ఉందని కంప్ర్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నెల నుంచి 2018 …
Read More »కేసీఆర్ను కెలికి గాలి తీసుకున్న బాబు
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఓ విభిన్నమైన శైలిని రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో చేసే విశ్లేషణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోరని…పైగా ఎంజాయ్ చేస్తుంటారని అదే సమయంలో…అవకాశం దొరికినప్పుడు సదరు వ్యక్తులను ఏ రేంజ్లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటారనేది ఆ విశ్లేషణ సారాంశం. అంతేకాకుండా తనను కెలికిన వారిని ఓ రేంజ్లో వాయించేస్తారనే సంగతి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ …
Read More »మంత్రి కేటీర్ సమక్షంలో మెట్రో కోసం కీలక సమావేశం
మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( …
Read More »జగన్ తీసుకున్న నిర్ణయంతో.. 2019లో వార్ వన్ సైడ్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పదో జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునే క్రమంలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు జగన్ …
Read More »