అర్జున్ రెడ్డి సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే మరో ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆలరించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’ . ఈ సినిమాలో ‘ఛలో’ సినిమా నటి రష్మిక మంథన కథానాయికగా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ …
Read More »రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..
చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …
Read More »జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎస్సీ యువతలో దాగిఉన్న నైపుణ్యతను వెలికి …
Read More »మంత్రి అఖిల ప్రియ దెబ్బకు ..బీసీ జనార్ధన్ రెడ్డి..ఏవీ సుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై
టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరి..రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే..తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే …
Read More »నాడు వైఎస్ఆర్..నేడు కేసీఆర్..దానం ఆసక్తికర వాఖ్యలు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో బడుగుల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.పథకాలతో పాటు పదవుల కేటాయింపు లో నూ ఇది …
Read More »కాంగ్రెస్ పార్టీ పై సంచలన వాఖ్యలు చేసిన దానం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దానం నాగేందర్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పై పలు సంచలన వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో బడుగు ,బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత లేదు.కాంగ్రెస్ లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటివరకు డిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాల్ని పార్టీ హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా ” జయశంకర్ సార్ స్పూర్తి సభ “
టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్పూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు అధ్సక్షతన ప్రారంబమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను , జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు …
Read More »డ్రైవర్ కుటుంబానికి అండగా మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇటీవల హత్యకు గురైన సిద్దిపేట కు చెందిన కార్ డ్రైవర్ రవీందర్ కుటుంబానికి మంత్రి హరీష్ రావు తన వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. గతంలో సిద్దిపేట టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మరో …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.నేతలందరు ఇప్పటినుండే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.అందులోభాగంగానే రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుదనే ధీమాతో ఇప్పటికే వివిధ పార్టీలోని నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసి కారేక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత …
Read More »