Home / SLIDER (page 1794)

SLIDER

వేణుమాధవ్ మృతి కలారంగానికి తీరని లోటు..సీఎం కేసీఆర్

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …

Read More »

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?

పెళ్ళిచూపులు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వరంగల్ ముద్దుబిడ్డ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రూపొందింది. అయితే నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై …

Read More »

ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?

నోట్ల రద్దు నుండి ఒక వైపు దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఒక వైపు ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోను ప్రస్తుతం సోషల్ …

Read More »

వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!

గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …

Read More »

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ …

Read More »

సంచలన వాఖ్యలు చేసిన పురందేశ్వరి..!!

బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లోవైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే వార్తలను ఆమె ఖండించారు. …జగన్, పవన్ తో బీజేపీ కలిసి పనిచేస్తుందనడం అవాస్తవమని తేల్చి చెప్పారు . రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిన్నడిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రం …

Read More »

ద‌శాబ్దాల భూ వివాదాల‌కు ప‌రిష్కారం….మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి  కే తార‌క రామారావు మ‌రో ప్ర‌త్యేక‌త‌ను త‌న ఖాతాలో న‌మోదు చేసుకున్నారు. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు  చొర‌వ‌తో నేడు ప‌రిష్కార మార్గం చూపించారు. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. see also:అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ ఇటీవ‌ల ఎల్బీన‌గ‌ర్‌లో జ‌రిగిన మ‌న న‌గ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్యలో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల నుండి భూ సంబంధిత వివాదాలు …

Read More »

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కత్వంలో అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా బిజినెస్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైత‌న్న‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అందించ‌డంలో భాగంగా బిజినెస్‌ వింగ్‌ ఏర్పాటుకు, బిజినెస్‌ మోడల్‌ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. see also:ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌ …

Read More »

ప‌సుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ క‌విత వినూత్న కార్యాచ‌ర‌ణ‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప‌సుపు రైతుల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డ్ (స్పై సెస్ బోర్డ్) పసుపు పై వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్య్రమానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపి కవిత మాట్లాడుతూ పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. కేంద్రం పసుపు ప్రత్యేక సెల్ ను  ఏర్పాటు చేస్తోందని, దీనికోసం కార్యాచరణ  …

Read More »

రైతులకు కనీస మద్ధతు ధర..కేంద్రానికి మంత్రి హ‌రీశ్ లేఖ‌

కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ‌ మంత్రి హరీష్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో  బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల  మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat