Home / SLIDER (page 1838)

SLIDER

ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ డెసిషన్ ..!

తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …

Read More »

జగన్ కు అండగా నేనున్నా అంటున్న బుడతడు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మియ్యేరు గ్రామానికి చెందిన కొవ్వూరు జగన్ రెడ్డి అనే బాలుడు పంచె కట్టుకొని ,కండువాతో అచ్చం దివంగత ముఖ్యమంత్రి …

Read More »

ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!

సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో …

Read More »

లవంగాల వల్ల ఎన్ని లాభాలు తెలుసా..?

లవంగాలను సాధారణంగా మనం వంట‌ల్లో ఎక్కువగా వేస్తుంటాం.లవంగాల వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఆ రుచి కోరుకునే వారికి వంట‌లు ప‌సందుగా అనిపిస్తాయి. అయితే కేవ‌లం వంటలే కాదు, ల‌వంగాల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ …

Read More »

దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …

Read More »

ఈ నెల 30,31న బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా..?

ఈ నెల 30,31న దేశంలోని అన్ని బ్యాంకులు ముతపడనున్నాయి.భారతదేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్(UFBU) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాఖలు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని UFBU కన్వీనర్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్‌ నుంచి వేతన సవరణ …

Read More »

కుమారస్వామి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ, …

Read More »

రైతుకు సేవ చేసే అవకాశం వచ్చింది..!!

యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు కష్టపడి పని చేయాలని కోరారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖలో కొత్తగా ఎంపికైన ఎలక్ట్రికల్‌, సివిల్‌ ఏఈఈలకు …

Read More »

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..!!

అవును ఇది క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..దక్షిణాఫ్రికా పరుగుల వీరుడు, ప్రముఖ క్రికెటర్ ఎబి డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. డివిలియర్స్ నిర్ణయం అభిమానులను నివ్వెరపర్చింది. ఐపిఎల్‌లో బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ మంచి ఫాం కనబరిచి పరుగుల వరదను పారించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ మధ్య తీవ్ర పోటీ …

Read More »

20 దేశాల స‌ద‌స్సులో..తెలంగాణ రైతుబంధుపై ప్ర‌శంస‌లు

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశ‌పెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున త‌ర‌ఫున ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. తాజాగా బ్రిక్స్ స‌ద‌స్సులో రైతుబంధును ఆయా దేశాల ప్ర‌తినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాల‌తో కూడిన బ్రిక్స్ దేశాల స‌ద‌స్సు జ‌రిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న  ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ త‌ర‌ఫున రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat