ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది .పావలా వంతు పని చేసి రూపాయి వంతు ప్రచారం చేసుకునే చంద్రబాబుకు కుడిచేత్తో చేసిన సాయం గురించి ఎడమచేతికి కూడా తెలియకుండా ఉండాలని నిరూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే అని వైసీపీ శ్రేణులు …
Read More »పవన్ కళ్యాణ్ సంచలనాత్మక నిర్ణయం ..ఆందోళనలో టీడీపీ అధినేత ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అని అడిగితే రాజకీయాల మీద కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న పోరగాడు సైతం చెప్పే ఒకే ఒక్క కారణం ప్రముఖ సినిమా హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .పవన్ వచ్చే ఒక నెల ముందు కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా వైసీపీ శ్రేణులు …
Read More »కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్దమని తెలిపారు.ఈ మేరకు ఒక ప్రకటన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జనసేన పార్టీ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో అయన మాట్లాడారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పక్కా వ్యూహంతో ముందుకు వేళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహ కర్త దేవ్ ను అందరికి పరిచయం …
Read More »రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు..మంత్రి హరీశ్రావు
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రెడ్డిసంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు పెట్టుబడి పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం …
Read More »ఔటర్ చుట్టూ టౌన్ షిప్పులు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు ఔటర్ వరప్రదాయిని అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. Ministers @KTRTRS and Mahender Reddy formally inaugurated the Kandlakoya interchange on Outer Ring Road. pic.twitter.com/PLDXfuKOgx — Min IT, Telangana (@MinIT_Telangana) May 1, 2018 …
Read More »ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …
Read More »బండారం బయటపడుతుందనే..తిరుపతి సభలో బాబు దాచిపెట్టిన అసలు వీడియోలు ఏంటో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ. ధర్మపోరాట …
Read More »ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నుంచి జగన్ 2019 ఎన్నికల స్కెచ్ అదుర్స్
తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధమవడం ద్వారా ఓ రేంజ్లో మైలేజ్ కొట్టేద్దామని ప్రయత్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయన కలలో కూడా ఊహించని షాక్ అనుకోవచ్చు. `తన అవసరం కోసం కరివేపాకు లాగా ఎవరినైనా వాడుకోవడమనేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు` అని ఆయన విమర్శకులు చేసే మాటలకు అచ్చుగుద్దిన …
Read More »ఇలాంటి పెద్దమనసు కేటీఆర్ వద్దే కనిపిస్తుంది..
ఓ వైపు చదువుకోవాలనే ఆకాంక్ష ..మరోవైపు పేదరికం సమస్యలు…అయితే పేదరికమే గెలిచి ఓ యువకుడి చదువును అర్ధాంతరంగా ముగిసే స్థాయికి చేరింది. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపేదుకు తగు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లోని సుభాష్చంద్రబోస్ నగర్కు చెందిన కల్లెం సల్మన్ …
Read More »బీజేపీలోకి టీడీపీ ఎంపీ ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …
Read More »