కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలపై మండిపడ్డారు. ‘‘బాబాలు, స్వాములు, సన్నాసులు, కుంభకోణాలు, ఇప్పుడు ఆశారాం బాపులు, డేరా రామ్ రహీమ్ బాబాలు, నీరవ్, లలిత్ మోదీలు.. ఇదా ఈ దేశం ఖర్మ. ప్రజలకు బ్యాంక్లలో డబ్బులు దొరకవు. మోదీలు మాత్రం మనకు …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మహేష్ బాబు క్లారిటీ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు . ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా …
Read More »ఉత్తమ్ కు టీపీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పిన కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …
Read More »తెలంగాణను ప్రపంచం కొనియాడేలా ఉద్యమిస్తా :సీఎం కేసీఆర్
భాగ్యనగరం శివారు ప్రాంతం కొంపల్లి పరిధిలోగల బీబీఆర్ గార్డెన్ వేదికగా ఇవాళ జరుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీనరీ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ.. వేదికపై డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై ఉన్నారని, వారందరూ తమ శక్తిని దారబోసి, తీర్మానం చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బాధ్యతను తనపై పెట్టారన్నారు. దేశ …
Read More »వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీనరీ..!!
డెబ్బై సంవత్సరాల ఆంధ్రోళ్ల పాలనలో చేయని అభివృద్ధి, అమలుకాని సంక్షేమ కార్యక్రమాలను గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసి, ఇంకా చేస్తున్నారన్నది తెలంగాణ ప్రజల మాట. ఈ మాటలకే అద్దంపట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్యనగర పరిధిలోగల కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కొంపల్లి వేదికగా జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణానికి .. ప్రగతి.. గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క …
Read More »టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి 12 రకాల పాసులు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, …
Read More »శిల్పా అశ్లీల వీడియో ఒకటి లీక్.!
ప్రముఖ బుల్లితెర నటి కి చెందిన ఫోర్న్ క్లిప్ ఒకటి రీలీజ్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది .ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 11వ సీజన్ పలు వివాదాలకు కారణమైంది .అందులో భాగంగా ప్రముఖ నటీమణులు శిల్పా షిండే ,హీనాఖాన్ ల మధ్య గొడవ గత కొంతకాలంగా రోజురోజుకు ఎక్కువైపోతోంది . పదకొండో సీజన్ లో విజేతగా నిలిచిన శిల్పా షిండే పై ఆమె ప్రత్యర్థి ఫైనలిస్ట్ …
Read More »పార్టీ చేరికపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మీ నారాయణ
ఇటీవల సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన మాజీ అదనపు డీజీపీ లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ఆ పార్టీలో చేరతారు ..ఈ పార్టీలో చేరతారు అంటూ కథనాలు కూడా ప్రసారమయ్యాయి .ఈ నేపథ్యంలో తాను ఏ పార్టీలో చేరతారో.. తన భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు . …
Read More »పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు .గత కొంతకాలంగా తెలుగు మీడియాకు చెందిన కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో పలు మార్లు ట్వీట్లు చేస్తూ ఆయా ఛానెల్స్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 469,504,506 …
Read More »