Home / SLIDER (page 1897)

SLIDER

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఘోర అవమానం ..!

ఏపీ రాష్ట్ర సీపీఎం నేత మధుకు రాష్ట్రంలోని విజయవాడ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తీవ్ర చేదు అవమానం ఎదురైంది .ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గురువారం విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో వామపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు . అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే …

Read More »

ఏప్రిల్ 16న ఏపీ బంద్ …!

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …

Read More »

50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో …

Read More »

పబ్లిక్ లో టీడీపీ ఎంపీ ,ఎమ్మెల్యేలు బట్టలు విప్పి మరి …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు ,ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పబ్లిక్ లో అర్ధనగ్నంగా ఇరువురు కొరడాలతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.గత కొంత కాలంగా కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న ఆలస్యానికి …ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీను తుంగలో తొక్కి ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరుకు నిరసనగా టీడీపీ …

Read More »

వర్ష బీభత్సానికి తాజ్ మహాల్ ..!

మొన్న బుధవారం రాత్రి భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాలు రెండూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి తెల్సిందే .బుధవారం అత్యంత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదిహేను మంది ,రాజస్థాన్ రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు . మొత్తం గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ ప్రకటించింది .ఈ …

Read More »

75% సబ్సిడీతో చేపల పెంపకం రుణాలు..మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీకృత మత్స్య కారుల అభివృద్ధి పథకం పై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసగించారు.చేపల పెంపకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ 50లక్షల రుణానికి గాను రూ.5.60లక్షల సబ్సిడీను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం …

Read More »

మద్యం మత్తులో గర్భిణీని -వీడియో వైరల్ ..!

ఆమె నిండు గర్భిణీ ..పాట పాడలేదు అని ఏకంగా నిలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు .అసలు విషయానికి పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయనీ అయిన ఇరవై నాలుగు ఏళ్ళ సమీనా సమూన్ మొన్న మంగళవారం నాడు సాయంత్రం సింద్ ప్రావిన్స్ లోని కంగా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చింది.అయితే ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో కూర్చొనే పాటలు పాడింది. అక్కడ ఉన్న తారిఖ్ …

Read More »

మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ-మాస్ నేతలు దాడి ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ మాస్ ఫోరం నాయకులు దాడులకు తెగబడ్డారు .ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,టీ మాస్ ఫోరం నాయకులంతా కల్సి అధికార టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీద ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు.అట్లాంటి వీరు తాజాగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల సాక్షిగా తన్నుకున్నారు . …

Read More »

ఏపీలో దళితులపై పెట్రేగిపోతున్న అధికార టీడీపీ నేతల అరాచకాలు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకు చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరాలు లేవు ..ఘోరాలు లేవు .ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ,స్థానిక ఓటర్లను వేధిస్తూ దాడులకు తెగ బడుతున్నారు.ఈ క్రమంలో పీసీపల్లి వైఎస్సార్ సర్కిల్ లో గత ఎనిమిది ఏండ్లుగా నీలం అమర నాథ్ సాయంత్రం సమయంలో ఒక బండి పెట్టుకొని టీ టిఫెన్ సెంటర్ను పెట్టుకొని బ్రతుకు బండి నడిపించుకుంటున్నాడు. అయితే తను నడుపుతున్న …

Read More »

పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat