తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు …
Read More »నూతన వధూవరులకు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి బంపర్ ఆఫర్
తెలంగాణ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కాబోయే నూతన వధువరులకు శుభవార్త చెప్పారు.పేదింటి ఆడపిల్లల పాలిట తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నూతనంగా పెళ్లి చేసుకోబోయే పెళ్ళికూతురికి తులం బంగారంతో పాటు పుస్తెలు మరియు పెళ్ళి కుమారుడికి ఉంగరం అందిస్తానని అన్నారు . అంతేకాకుండా వాటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన …
Read More »గురుకుల ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ ఖరారు..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.తెలంగాణ గురుకుల జూనియర్,డిగ్రీ లెక్చరర్ల నియామక ప్రధాన పరిక్షల షెడ్యుల్ ను ఖరారు చేసింది.గురుకుల ప్రిన్సిపాల్,,జేఎల్, డిఎల్ , పీడి, లైబ్రేరియన్లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకై మే 12 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించనుంది. ఇతర వివరాల కోసం tspsc.gov.in వెబ్సైట్ను లాగిన్ అయి అందులో చూడవచ్చు
Read More »కొవ్వు పట్టిన నేతలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే -ఆర్కే రోజా …!
ఏపీ కి విభజన చట్టంలో ఉన్నట్లు అమలు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,మేకపాటి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాద్ గత ఆరు రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. అయితే వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తమకు నాలుగు ఏండ్లుగా పట్టిన కొవ్వును …
Read More »దేశ రాజధానిలో ఉద్రిక్త ..ఆందోళనలో వైసీపీ శ్రేణులు ..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,వరప్రసాద్,అవినాష్ రెడ్డి ,మేకపాటి గత ఆరు రోజులుగా అమరనిరహర దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వయస్సులో పెద్దవారు కావడంతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మేకపాటి,వరప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో పోలీసులు అరెస్టు చేసి ముగ్గుర్ని ఆర్ఆర్ ఎల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా గత ఆరు రోజులుగా అమర …
Read More »సమయం లేదు మిత్రమా ..జగన్ కు అండగా ఉండాలంటూ రంగంలోకి మాజీమంత్రి ..!
ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనకు లాభం చేకూర్చిన వారికి ..రాజకీయల్లో గెలుపుకు సహకరించిన వారికి ఏవిధంగా అండగా ఉంటాడో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ,టీడీపీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న తన అనుచవర్గం ,పార్టీ శ్రేణుల ఆస్తులను బట్టే అర్ధమవుతుందని రాజకీయ వర్గాలు అంటుంటాయి. తాజాగా గత …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో
సర్వేల రారాజుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేరొందిన విషయం తెలిసిందే.అయన చేయి౦చిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.ఆయన చేయి౦చిన సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సర్వే సందడి చేస్తుంది.మాజీ ఎంపీ లగడపాటి చేయి ౦చిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ …
Read More »టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి …
Read More »వైసీపీలోకి కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి ..!
చల్లా రామకృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయనో సంచలనం. అది కూడా మామూలుగా కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వణికిపోయేవారు. అప్పుడెప్పుడో సన్ నెట్ వర్క్ వారి తేజ న్యూస్ లో చల్లారామకృష్ణా రెడ్డిని ఇప్పటికి టీవీ 9 చీఫ్ రవిప్రకాష్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయటం.. సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కోవేల కుంట్ల నియోజకవర్గ పరిధిలో కోవెలకుంట్ల …
Read More »