Home / SLIDER (page 1903)

SLIDER

ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కించుకొని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే పలు రాష్ట్ర ,జాతీయ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రస్తుత అధిక పార్టీ అయిన టీడీపీ నేతలు జగన్ చెంతకు చేరుతున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి …

Read More »

IPL మ్యాచ్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం

ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 …

Read More »

నిజామాబాద్ లో 9 అసెంబ్లీ సీట్లపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..!!

“వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయం అని… ఈ ఫలితాలు ఎవరూ మార్చలేరని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు..బోధన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నమని …

Read More »

అద్బుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది.మోటరోలా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. పలు రకాల స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ రాయితీలు ప్రకటించింది.అంతే కాకుండా ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది.ఈ నెల 11 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.మోటో జీ5 మోడల్ అసలు ధర రూ.11,999 కాగా దానిని ఇప్పుడు రూ.8,420కే అందించనుంది. మోటో జీ5ప్లస్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గించింది. ఫలితంగా రూ.9,990కి తగ్గింది. మోటో జడ్2 …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!

సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …

Read More »

కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు  రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర..మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర …

Read More »

రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడు..`RX 100`

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో పని చేసిన అజ‌య్ భూప‌తి డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కానున్నాడు.. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే మూవీకి RX 100 అని టైటిల్ పెట్ట‌డం విశేషం.. 90 దశకంలో యూత్ ని ఆక‌ట్టుకున్న మోటార్ సైకిల్ పేరు ఇది .కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ జంట‌గాఅశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన‌`RX 100` జూన్‌లో విడుద‌ల‌ చేయాలని అనుకుంటున్నట్లు సమచారం. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ …

Read More »

వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం  ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన …

Read More »

తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!

ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat