జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …
Read More »రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయంతో నిర్మించిన 176 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడు రహదారుల …
Read More »‘మహానటి’లో సమంత.. ఫస్ట్లుక్ వచ్చేసింది..!!
అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు, ప్రకాశ్రాజ్, అక్కినేని సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమాంత పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.ఈ సందర్భంగా సమంత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో …
Read More »ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..!!
ఉమెన్స్ వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది . టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసి, ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మిథాలీ సేన.. 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది.ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్లలో …
Read More »2019ఎన్నికలకు పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు ..!
కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా …
Read More »130కోట్ల క్లబ్ లో రంగస్థలం ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,సమంత హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ ,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ రంగస్థలం .ఇటివలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఇప్పటివరకు మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల రూపాయలను కొల్లగోట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.కేవలం ఏడు అంటే ఏడు రోజుల్లోనే అత్యధిక …
Read More »హద్దులు దాటిన రెజీనా..!
రెజినా ఒకప్పుడు వరస సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగాలని తీవ్రంగా కృషి చేసింది.అయితే అమ్మడు ఎంచుకున్న కథల కారణం కావచ్చు లేదా తను నటించిన మూవీలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టడం కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు కానీ అమ్మడుకు కల్సి రాలేదు .ఆ తర్వాత అమ్మడు అడదదడప మూవీలలో నటిస్తున్న కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం గగనమైపోయింది.అయితే తాజాగా అమ్మడుకు మిస్టర్ …
Read More »ఒక యువకుడు చేసిన పనికి అందరూ ఫిదా ..!
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పీఎపల్లి మండలంలో వడ్డిపట్ల వద్ద ఈ రోజు తెల్లారుజామున ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది.అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో దాదాపు పన్నెండు మంది మరణించారు అని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాదాపు పద్నాలుగు మందిని కాపాడాడు.ప్రమాదంలో రమావత్ హన్మ అనే యువకుడు కూడా చిక్కుకున్నాడు .అయితే ఒకవైపు తనను …
Read More »ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా …
Read More »చరిత్ర సృష్టించిన మిథాలీ..
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »