ఏపీలో అదికార పార్టీ టీడీపీ నుండి ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు మొదలైయినాయి. తెలుగుదేశం పార్టీపై అంతకు అంత తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నాయకులు, రైతులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు అమలు చెయలేని 600 హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. 4 సంవత్సారాలుగా 600 హామిల్లో ఒక్కటి అంటే ఒక్కటి …
Read More »విజయ మాల్యాను తప్పించింది చంద్రబాబా …?.
విజయ మాల్యా దేశంలోని ప్రముఖ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త .అయితే విజయ మాల్యా దేశం విడిచిపోవడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ప్రముఖ నెటిజన్ @ Praveen Sai Vittal RachaMallu అని యువకుడు పెట్టిన పోస్టు యధాతధంగా మీకోసం .. …
Read More »రాజ్యసభ ఎంపీగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రమాణ స్వీకారం..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో గుంటూరు నడిబొడ్డున వైసీపీలో చేరిన..మరో ఇద్దరు నేతలు
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. పాదయాత్ర జరిగే దారులన్ని ప్రభజనంలా మారాయి. దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కడప గడ్డపై గత ఎడాది నవంబర్ 6న పడిన తొలి అడుగు తెలుగుదేశం అవినీతి, అక్రమాలను నిలదీస్తూ రతనాల నేల రాయలసీమను దాటి సింహపురిలో సింహనాదమై గర్జించింది. ప్రత్యేక హోదా నినాదాన్ని దేశానికి …
Read More »కొన్ని వేల మంది ముందు…ఈ మహిళ మాటలకు కంటతడి పెట్టిన వైఎస్ జగన్
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం సాగింది. దారి పొడవునా ప్రజలు ఏరులై కదిలారు. గుంటూరు నగరంలో జననేత పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. గత నాలుగేళ్లుగా కష్టాలకొలిమిలో రగిలిన ఆరని కన్నీటిని ఆత్మీయతతో తుడిచేస్తూ రానున్నది ప్రజాపాలననే కొండంత భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నాడు. పసిపాపల చిరుమోముల్లో..అవ్వతాతల బోసినవ్వుల్లో, ఆడపడుచులఅనురాగంలో, పేదోడి ఆకలి మెతుకుల్లో, …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్లో పాల్గొన్న సీఎం …
Read More »కాంగ్రెస్ నేతలకు హోంమంత్రి నాయిని సవాల్..!!
అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …
Read More »మంత్రి కేటీఆర్ ఆలోచనపై అమెరికా చట్టసభల బృందం ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్కు మరో మారు అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంస దక్కింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన చట్టసభల ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్, డీనా టీటస్,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్లో వీహబ్కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ …
Read More »