రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా ఇచ్చారు.అన్నదాతలకు అండగా ఉంటానని ఆయన అన్నారు.వానాకాలం పంట వేసే వరకు సహాయం అందిస్తామని తెలిపారు.పంట పెట్టుబడి,నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ దృష్టికి వడగండ్ల కడగండ్లను తీసుకెల్తానని మంత్రి అన్నారు.రెండురోజుల్లో పంట నష్టంపై నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హరీశ్ రావు ఆదేశించారు. అకాల వర్షాలు,వడగండ్లకు దెబ్బతిన్న పంటలను …
Read More »3రోజుల్లోనే రికార్డ్లను బద్దలు కొట్టిన రంగస్థలం ..
టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్ గా సుకుమార్ నేతృత్వంలో ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం .విడుదలైన అన్ని చోట్ల మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది నిర్మాతకు.ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం మేరకు తోలి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనబై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ను …
Read More »కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ -కారణం ఇదేనా ..!
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు టీజాక్ చైర్మన్ కోదండరాంతో భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోదండరామ్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఏకాంతంగా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై అరా తీస్తూ చర్చించారు.అయితే త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ఇప్పటికే …
Read More »ఆయనొక ఎమ్మెల్యే ..అది అధికార పార్టీ ..మహిళలు అని కూడా చూడకుండా ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు ,ప్రముఖ నటుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై నియోజకవర్గానికి చెందిన స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకున్న స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరతాయి అని చెప్పుకుందామని వచ్చారు.అయితే మహిళలు అక్కడ …
Read More »కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..
తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …
Read More »చరిత్ర సృష్టించిన వైసీపీ -డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి ..!
వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అఖండ భారతావనికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దానిపై అవగాహన ఉన్న చిన్న పోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు చెప్తారు ఆగస్టు 15,1947 అని .అయితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్న కానీ ఇంతవరకూ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కానీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది …
Read More »వైసీపీ బాటలో టీడీపీ ఎంపీ సతీమణి ..!
ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ తోట నరసింహం సతీమణి అయిన తోట వాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ బాటలో నడుస్తున్నారా ..ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలుపు ఎరగని పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. sEE aLsO:V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి …
Read More »కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …
Read More »విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
నారా చంద్రబాబు నాయుడు దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి ఇటివల మూడో పెళ్లి చేస్కోబోతున్నాడు అని వార్తలు వస్తున్నా ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను కలిశారా ..?.ఇప్పటికే రాష్ట్రంలో ఇంట బయట పలు అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణల వర్షం …
Read More »V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …
Read More »