మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్ఫోన్ హానర్ 7ఎ ను సోమవారం విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఇంకా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్ప్రింట్ సెన్సార్ను అమర్చారు. హానర్ 7ఎ ఫీచర్లు… 5.7 ఇంచ్ …
Read More »తెలంగాణ పై ఈనాడు కీచక బుద్ధి..!!
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ పాలన వల్ల జరగుతున్న విషాదానికి తెలంగాణకు లింకు పెట్టడానికి రామోజీ పుత్రిక కీచక పత్రిక ఈనాడు సిగ్గు లేని రాతలు రాస్తుంది. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి విషాద పరిణామాలు జరుగుతున్నప్పటికీ సిగ్గులేకుండా ఆయనను వెనుకేసుకొస్తున్న ఈనాడు పత్రిక సంబధం లేని అంశాలను తెలంగాణకు అంటగడుతు ఆంధ్రకు తెలంగాణ కు పోల్చుతూ ఆత్మాహుతి కి పాల్పడుతున్నది. ఒంటిమిట్ట శ్రీ …
Read More »వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!!
ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు తమ వాట్సాప్ నంబర్లను ఈజీగా మార్చుకోవచ్చు. దీనికోసం యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్లోని అకౌంట్లో ‘చేంజ్ నంబర్’ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి.ఈ ఆప్షన్లో పాత, కొత్త ఫోన్ నంబర్లను ఇన్సర్ట్ చేశాక, మీ కొత్త నంబర్కు ఏ కాంటాక్ట్లను నోటిఫై చేయాలో వాట్సాప్ కోరుతుంది. కొత్త నంబర్లోకి మారిన తర్వాత, పాత చాట్లో …
Read More »‘భరత్ అనే నేను’ రెండో పాట వచ్చేసింది..!!
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ నెల 20 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్ విడుదల చేస్తూ అభిమానులలో సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేశారు. ఐ …
Read More »విరాట్ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ అవార్డు..!!
భారత్లో 2017లో సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్స్టాగ్రామ్కు థాంక్స్ చెబుతున్నాను. ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు థ్యాక్స్ అని …
Read More »విద్యార్థులకు జగన్ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …
Read More »భరత్ అనే నేను..కొత్త పోస్టర్ రిలీజ్..ఫ్యాన్స్ ఫిదా
ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున విడుదల కానుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను చిత్ర యునిత్ ఇదివరకే విడుదల చేయగా..తాజాగా ఇవాళ మరో ఫోటోను విడుదల చేసింది. ఫస్ట్ …
Read More »2018 ఏప్రిల్లో భరత్ అనే నేను ప్రమాణ స్వీకారం..2019 ఏప్రిల్లో జగన్ అనే నేను ..ప్రమాణ స్వీకారం
వరుస హిట్ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ దర్శకులు కొరటాల శివ. అయితే, కొరటాల శివ తీసింది మూడు చిత్రాలే అయినా, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కి టాప్ 3లో నిలవడం విశేషం. అయితే, మరోసారి తెలుగు సినీ ఇండస్ర్టీ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు టాలీవుడ్ …
Read More »మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ..సమంత హిరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో.. తన స్టైల్కి తగ్గట్టుగా తెరకెక్కించాడు. యూఎస్లో మొదటిరోజే సుమారు రూ.1 మిలియన్ డాలర్ మార్క్ సాధించి రంగస్థలం సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. అయితే మొదటి రోజు రూ.25 …
Read More »కర్నూల్ ల్లో వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి….ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్
భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్ జగన్ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …
Read More »