ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …
Read More »జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!
ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …
Read More »అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …
Read More »ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …
Read More »టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు. See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!! ఈ క్రమంలో ముఖ్యమంత్రి …
Read More »స్మార్ట్ఫోన్ తో నడిచే ఫ్యాన్ వచ్చేశాయ్..!
వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత..చుట్టూ ఏసీ ఉన్న కానీ పై నుండి కింద దాకా కారిపోయే చెమటలు ..దానివలన వచ్చే చిరాకు.ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు.పైన ఎండా కింద నుండి వచ్చే ఆవిరి ఇలా ఎలా చూసిన కానీ ఎండాకాలంలో ఉక్కపోతతో చచ్చిపోతాం .ఇలాంటి బాధలను తప్పించడానికే మొబైల్ సహాయంతో నడిచే ఫ్యాన్లను తయారుచేశారు.ఇది కేవలం రెండు రెక్కలతో ఉన్న ఈ ఫ్యాన్ మొబైల్ లో పెట్టుకునే ఛార్జింగ్ …
Read More »టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …
Read More »ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »మద్యం త్రాగి అసెంబ్లీకి వచ్చిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు.గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు వ్యక్తం చేశారు.కొంతమంది ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను చించి ..ప్ల కార్డులు ప్రదర్శించారు. మరోవైపు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విరిచి గవర్నర్ మీదకు విసిరేశాడు.అయితే అది పైన ఉన్న గాంధీ బొమ్మను తాకి శాసనసమండలి చైర్మన్ స్వామీగౌడ్ …
Read More »