ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ల మీద షాకులిస్తున్నారు.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనీ ఆయన స్థాపించిన టీడీపీ పార్టీలో చేరిన ప్రముఖ సీనియర్ నటి ,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన కవిత …
Read More »రానాతో లవ్ ఎఫైర్ పై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!
రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ..!
ఏపీలో త్వరలో రాజకీయ సంక్షోభం ఏర్పడనున్నదా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?. See Also:ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..! సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందే తెలుగు తమ్ముళ్ళు టీడీపీకి రాజీనామా చేయనున్నారా అంటే …
Read More »ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థులను ఖరారు చేసినట్లు బాబు ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .అందులో భాగంగా టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ ,కనకమేడల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్లు ఆ మీడియా ప్రకటనలో ఆ పార్టీ తెల్పింది. see also …
Read More »సీఎం కేసీఆర్ పై చంద్రబాబు సన్నిహితుడు ప్రశంసల వర్షం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుకూడా ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.మిషన్ కాకతీయ,మిషన్ భాగీరధ,కళ్యాణ లక్ష్మి,ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి,వ్యవసాయ రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. see …
Read More »పక్క రాష్ట్ర సీఎం సంచలన కామెంట్…చూసి నేర్చుకో బాబు
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తన స్వార్థం కోసం పణంగా పెట్టారని ఆంధ్రుల అందరి నుంచి నిలదీతలు ఎదుర్కుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే హోదా కారణంగా ఇరకాటంలో పడే పరిస్థితి ఎదురైంది. పక్క రాష్ట్ర సీఎం చేసిన డిమాండ్కు చంద్రబాబు సహా ఆయన టీం దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు. SEE ALSO :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన …
Read More »నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..!
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం జరుగనున్నది.రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరుఫున పోటీచేయనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఈ సమావేశంలో ఆయన పరిచయం చేసే అవకాశం ఉన్నది. see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..! ముఖ్యంగా ఈ సమావేశంలో రేపటి నుండి శాసన …
Read More »ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టుకోండి.. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా
9 నెలల గర్భినిగా ఉన్న నా కుమార్తె టీవీల్లో వార్తలు చూసి బాధ పడుతుంటే, ఓదార్చటానికి బెంగుళూరు వెళ్తే “అజ్ఞాతంలో శ్రీధర్ రెడ్డి” అని దానిని వివాదం చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని తప్పుడు కేసులైనా నాపై పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లను, బెయిలు తెచ్చుకోను. అరెస్టైనా చేసుకోండి. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా అని ఆయన తెలిపారు . అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ …
Read More »సింగరేణి కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు వరంగా కారుణ్య నియామకాలు వరంగా మారాయి .కారుణ్య నిమాయకల సెర్క్యూలర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కు సింగరేణి కార్మికులు ధన్యవాదాలుతెలిపారు. see …
Read More »ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ ఢిల్లీ పర్యటన అన్ని వర్గాల చూపును తనవైపు తిప్పుకొంది. కీలక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్ను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్పై మీడియా ప్రశ్నించగా…దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదన్నారు. భారత్ రెండు పార్టీల …
Read More »