క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు. ఈ ఇన్నింగ్స్ …
Read More »రోహిత్ శర్మ చెత్త రికార్డు..!
నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …
Read More »తన ఆస్తులు పాస్తులు హీరో సంజయ్ పేరు మీద రాసి చనిపోయిన అభిమాని ..!
ఎక్కడైనా సరే తమ అభిమాన నటుడి కోసం ఆయన సినిమా విడుదలవుతున్న రోజు కొబ్బరి కాయలు కొట్టడమో..విడుదలైన సినిమా హిట్ అవ్వాలనో ..లేదా తమ అభిమాన హీరోతో కల్సి దిగిన ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో చూయించి ధియేటర్ల దగ్గర కట్టడమో ..లేదా అభిమాన హీరో పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా ఇష్టమై జరుపుతారు. లేదా అదే రోజు రక్తదానాలు ..పండ్లు ఫలాలు పంపిణీ చేస్తుంటారు.అంతగా తమ అభిమాన …
Read More »విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ …
Read More »పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …
Read More »ఆ హక్కు రాష్ట్రాలకే ఉండాలి..ఎంపీ కవిత
పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. see also …
Read More »అర్హులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!
తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …
Read More »రవీనా టాండన్ పై కేసు నమోదు..!
టాలీవుడ్ స్టార్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున సరస బంగారు బుల్లోడు,ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి రవీనా టాండన్ పై ఓడిశా రాష్ట్రంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో గత ఆదివారం రాష్ట్రంలో శ్రీలింగరాజు ఆలయం దగ్గర హీరోయిన్ రవీనా టాండన్ ఒక ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఆలయ నియమ నిబంధనల ప్రకారం కెమరా …
Read More »జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …
Read More »ఆందోళనలో చంద్రబాబు..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ,జనసేన కల్సి మిత్రపక్షంగా పోటిచేసిన సంగతి తెల్సిందే.అయితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి అధికారం దూరమై టీడీపీ పార్టీకి అధికారం దక్కడానికి పవన్ కళ్యాణ్ కారణం అని ఇటు రాజకీయ వర్గాలు అటు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »