నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …
Read More »లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణ ముందడుగు..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో మందడుగు వేశారు. తెలంగాణను లైప్ సైన్సెస్ రంగంలో మరింత ముందుకు తీసుకుపోయేందుకు కీలక సమావేశం నిర్వహించారు. రానున్న ఈ రంగంలో విజన్ 2030 పేరుతో ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అయన తెలిపారు. ఈరోజు తెలంగాణ లైప్ సైన్సెస్ అడ్వయిజరీ కమీటీతో హైదరాబాద్ లోని నోవాటెల్ లో సమావేశం అయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ర్టానికి ఈ …
Read More »లవర్ తో నయనతార చెట్టాపట్టాలు..!
టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ చిన్న చిన్న క్యారెక్టర్ గురించి స్టార్ హీరోయిన్ వరకు తప్పక ప్రేమలో పడతారు.ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం . తాజాగా దాదాపు దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకే సొంతమైన చక్కని అభినయం ..అందంతో చెరగని ముద్ర వేసుకున్న …
Read More »జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. కానీ వైసీపీ …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …
Read More »తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి..మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..! రాష్ట్రంలో …
Read More »స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా హాల్ టికెట్లపై టీఎస్పీఎస్సీ క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నెలకొన్న స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా తేదీలపై గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.అందులో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో భర్తీ చేయనున్న కొలువల పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారక వెబ్ సైట్ నుండి మంగళవారం అంటే 06-03-2018నుండి డౌన్ లోడ్ చేస్కోవాలని టీఎస్పీఎస్సీ …
Read More »సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 30 పడకలను 50 పడకలకు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి …
Read More »ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …
Read More »రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఇటీవల చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్లు జరిగిన సమయంలో అధికార టీఆర్ఎస్ నేతలు తమ టార్గెట్ లో ఉన్నారని నక్సలైట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఎం భద్రతను మరింత పెంచనున్నారు. ఇందుకోసం రూ.7 కోట్లతో బుల్లెట్ ఫ్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోం శాఖ నిర్ణయి౦చింది .అయితే …
Read More »