తెలంగాణ పోలిస్ వ్యవస్థకు దేశనలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలిస్ వ్యవస్థ అద్బుతంగా పనిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో సైబరాబాద్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న మహేశ్ హైదరాబాద్ నగరంలో బైక్ పై వెళ్ళుతున్నఓ కుటుంబం యాక్సిడెంట్ కు గురైంది.. పోలీస్ అన్న ఫీలింగ్ పక్కనబెట్టి ఓ మానతావాదిగా స్పందించారు. పిల్లోడిని ఎత్తుకుని ఆస్పత్రికి పరిగెత్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు.తాజాగా హైదరాబాద్ …
Read More »చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ..చరిత్రలో చెరగని 40తప్పులు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్ధాలను పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అయితే తన నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై బాబు తన అనుకూల మీడియాలో పలు ఇంటర్వ్యూలిస్తూ అహో ఓహో అంటూ తెగ భజన చేయించుకుంటున్నాడని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.అయితే బాబు నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో …
Read More »భారీ ఎన్కౌంటర్: 12 మంది నక్సల్స్ హతం
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది. see also :”ఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!! ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..చర్ల మండలం తొండపాల్ …
Read More »డిటిజల్ లావాదేవీల్లో తెలంగాణ టాప్
తెలంగాణ రాష్ట్రం డిజిటల్ లావాదేవీల్లో దుసుకేల్లుతుంది.మొత్తం డిజిటల్ లావాదేవీలను సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి వెయ్యి మంది జరుపుతున్న లావాదేవీల్లో మాత్రం తొలి స్థానం ఆక్రమించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రతి వెయ్యి మంది నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 64,213 గా నమోదైంది. తర్వాతి స్థానంలో 55,866 లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. see also …
Read More »8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!
వారిద్దరూ రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థులే..ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపిస్తూ నిత్యం ఒకరిపై ఒకరు కత్తి దూసుకుంటారు.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్ …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 101రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు.కాగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ప్రముఖ సీని నటుడు విజయ చందర్ ప్రశంసల జల్లు కురిపించారు. …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..101వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 101వ రోజు షెడ్యూల్ విడుదల అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అతరువాత చీమకుర్తి నుంచి మంచికలపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి బండ్లముడి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం తొర్రగుడిపాడు క్రాస్ మీదుగా బండ్లముడి కాలనీకి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.మద్యాహ్నం 3.00 …
Read More »హైదరాబాద్కు వచ్చినందుకు మరో అమెరికన్ ఫిదా
హైదరాబాద్లో ప్రతిష్టాత్మక కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల అమెరికా రాయబారి కెన్నెత్ జెస్టర్ సంతోషం వ్యక్తం చేశారు. టాటా, బోయింగ్ సంస్థల ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరవడం సంతోషాన్ని కలిగించిందని భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్జెస్టర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం అమెరికా, భారత్ల మధ్య బలపడనున్న బంధానికి నిదర్శనమని ట్విట్టర్లో పేర్కొన్నారు. see also :హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! జెస్టర్ ట్వీట్కు …
Read More »టాటా బోయింగ్ హైదరాబాద్కు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎలా కారణమంటే
ప్రచారానికి ఒకింత దూరంగా ఉంటూ…ఫలితం వచ్చినప్పుడు దాన్ని పంచుకొని సంతోషపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలకు చెందిన కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయించారు కేటీఆర్. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ …
Read More »