ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. see …
Read More »మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..
యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది. See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం …
Read More »మార్కెట్ కమిటీ ఛైర్మన్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …
Read More »కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్…పాకిస్తాన్పై డౌట్
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి అనూహ్యమైన షాక్ తగిలింది. ఆయన వెబ్ సైట్ హ్యాక్ అయింది. పైగా ఇది పొరుగుదేశమైన పాకిస్తాన్ వాసుల పని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తగు చర్యల కోసం ఆయన డీజీపీని కూడా ఆశ్రయించారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. see also :మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు …
Read More »శ్రీదేవి మృతదేహం అప్పగింత ఈ రోజు కాదు..?
అందాల నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఆమె ఆదివారం వేకువజామున దుబాయ్ లో మృతి చెందింది.అయితే మొదటగా అందరూ గుండెపోటు తో మరణించింది అని భావించినా..కాసేపటి క్రితం ఫోరెన్సిక్ నివేదికలో ఆమె ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయిందని తెలిపింది. see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఈ కేసు దుబాయ్ లోని పోలీసులు దుబాయ్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.వాళ్ళు విచారణ …
Read More »కాంగ్రెస్ తెలంగాణ శత్రువు.. మంత్రి జగదీశ్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి శత్రువుగానే వ్యవహరించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..కాగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పై ఎక్కడా ప్రేమ లేదని అన్నారు.అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడం లేదన్నారు.జైరాం రమేష్ తెలంగాణ ప్రాంతం ఒక్కటి ఉందని కూడా గుర్తించలేదని మండిపడ్డారు. see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. …
Read More »రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్
టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …
Read More »చంద్రబాబు@40…అభినందనలు వెల్లువ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైజాగ్ సీఐఐ సదస్సు సాక్షిగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఒక రాజకీయ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులు ,కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులు యనమల ,దేవినేని ,కోల్లు రవీంద్ర,కళా వెంకట్రావు ,ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కల్సి …
Read More »అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు. see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …! అంతే …
Read More »Breaking News-శ్రీదేవి హోటల్ గది సీజ్ ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో గుండెపోటు రావడంతో శనివారం రాత్రి పదకొండు గంటలకు మృతి చెందిన విషయం తెల్సిందే.నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను ..కారణాలను ఇటు రాష్ట్ర అటు జాతీయ మీడియా కథనాల మీద కథనాలను వండి ప్రసారం చేస్తుంది.అయితే శ్రీదేవి మృతి వెనక ఎటువంటి కుట్రలు ..కుతంత్రాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ …
Read More »