Home / SLIDER (page 1969)

SLIDER

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు త‌ప్ప‌దా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య ..తాను అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, న‌న్ను ఏపీ సీఎం …

Read More »

హాట్సాఫ్ కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా …

Read More »

ఫ్లాష్ న్యూస్‌.. పీకే ఫైన‌ల్ స‌ర్వే.. 175 సెగ్మెంట్స్ రిజ‌ల్ట్స్ అవుట్‌..!

ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టి నుండి రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. ఇక ప్ర‌స్తుత ప‌రిణామాల క్ర‌మంలో ఏపీలో జ‌నం నాడికోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఫైన‌ల్ స‌ర్వే రిపోర్ట్ ఇప్పుడు మ‌రింత ర‌చ్చ‌లేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి పీకే త‌న …

Read More »

హోట‌ల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?

అందాల నటి శ్రీదేవి ఆదివారం వేకువజామున గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి.. ప్రముఖ హోటల్ అయిన జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌లో ఉన్న‌ది.అయితే తన భర్త బోనీ కపూర్ శనివారం మద్యాహ్నం ఇండియా నుండి దుబాయ్ కి వెళ్లి.. శ్రీదేవి కి సడెన్ సర్ ప్రైజ్ గా డిన్నర్ ఇద్దామని వెళ్ళాడు. సాయంత్రం దుబాయ్ చేరుకున్న బోనీ కపూర్..5.30గంటల …

Read More »

ఈ రోజు నుంచి ఈ-గవర్నెన్స్ సదస్సు..హాజరుకానున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.ఈ రోజు నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీ లో ఈ – గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు జరగనుంది.ఈ సదస్సును కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. SEE ALSO :ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి …

Read More »

ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు. see also :మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. …

Read More »

రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు.ఈ క్రమంలో  ఈ రోజు (సోమవారం-26) ఉదయం పదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లనున్నారు.రైతు సమన్వయ సదస్సులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో 15జిల్లాల రైతు సమన్వయ సభ్యులతో సమావేశం అవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల …

Read More »

మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే

ఔను. తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాల‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ స‌ద‌రు నాయ‌కుడిపై చ‌ర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్ర‌బాబు జంకుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేస్తే..త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందో అని వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ బాబును ఆ స్థాయిలో వ‌ణికిస్తున్న నాయ‌కుడు ఎవ‌రంటే..టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం … see also …

Read More »

బ్రేకింగ్ : లోకేష్ ప్రారంభించిన టెక్‌పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించిన ఐటీ కంపెనీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది .మొత్తం నాలుగు ఐటీ కంపెనీల ట్రైనింగ్ సెంటర్లు.. రెండు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ..కాగా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది . see also :బంగ్లా ,లంక ట్రై సిరీస్ …

Read More »

బంగ్లా ,లంక ట్రై సిరీస్ కు టీంఇండియా ఎంపిక …

బంగ్లా ,లంక దేశాలతో జరిగే ట్రై సిరీస్ ట్వంటీ ట్వంటీకు టీం ఇండియాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీఖున నుండి జరిగే ట్వంటీ ట్వంటీ ట్రై సిరీస్ భారతజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం ప్రకటించింది.ఇండియా జట్టు కూర్పు ఇలా ఉంది.రోహిత్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ,రైనా ,పాండే ,దినేష్ కార్తిక్ ,దీపక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat