తన అందంతో అతి కొంతకాలం లోనే మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ లో తన బంధువు మోహిత్ పెళ్ళికి వెళ్లి న ఆమె కు గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఆ వీడియో మీకోసం see also : శ్రీదేవి మరణం పట్ల రామ్ …
Read More »శ్రీదేవి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం
ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు .శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు ,తెలుగు సినిమా అభిమానులకు ఎంతో వెలితిని మిగిలిస్తుందని అన్నారు.పలు సినిమాల్లో పోషించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు శ్రీదేవి ని చిరస్మరణీయంగా ఉంచుతాయన్నారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి.. తన అందం, నటన, నృత్యాలతో ఎందరో అభిమానులను …
Read More »ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్
ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐదవ టీ 20 లో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది.ఐదవ టీ 20 సిరిస్ ను 3-1 తేడాతో భారత్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 167 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక సఫారీలు 18 ఓవర్లలో 112 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో రుమేలీ ధర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో …
Read More »సీఐఐ సదస్సు.. మొదటిరోజే నవ్వుల పాలైన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సందర్భంగా నిర్వహిస్తున్న మొదటిరోజే నవ్వుల పాలయ్యే సందర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయన తన ప్రచారా యావను చాటిచెప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే… సీఐఐ సదస్సు గురించి ఇచ్చిన వివరాల పత్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మాత్రం.రెండు రాష్ర్టాలకు …
Read More »సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More »3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …
Read More »మహిళలపై నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే …!
బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందువులైన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాలను తీసుకోచ్చేవరకు పిల్లలను కంటునే ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముజపర్ నగర్లో జరిగిన జనాభా నియంత్రణపై బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.అయితే తన భార్యకు కూడా ఇదే విషయం చెప్పాను …
Read More »పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు మహేష్.ఇటివల పవన్ ఫ్యాన్స్ ,కత్తి మహేష్ ల మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెల్సిందే.తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ,అతని అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశాడు.తాజాగా పవన్ కళ్యాణ్ బలం ,బలహీనతల గురించి వివరించాడు. see also : ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ …
Read More »నేను రాయలసీమ బిడ్డనే..నాకు పౌరుషం ఉంది..చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం …
Read More »ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..
ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ .. ఇది …
Read More »