Home / SLIDER (page 1983)

SLIDER

నక్క తోక తొక్కిన రేజీనా..!

రెజీనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సమయంలో తనతో పాటు వచ్చిన హీరోయిన్లందరూ టాప్ హీరోయిన్ల రేంజ్ కు చేరుకుంటే అమ్మడు ఎంచుకునే కథల వలన ఎక్కడ వేసిన గొంగడి లెక్క అక్కడే ఉంది.అయితే ఇటివల ఆమె కెరీర్ మరల పుంజుకున్నట్లు కనిపిస్తుంది.అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీను తగ్గించి తమిళం వైపు దృష్టి పెట్టింది అమ్మడు. దీంతో అక్కడ అవకాశాలను దక్కించుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ బక్కపలుచు భామకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.ప్రముఖ …

Read More »

చంద్ర‌బాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి ప‌నుల‌కి తాము ఎంత‌గానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామ‌ని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌ల‌కి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గ‌తంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …

Read More »

బ్రేకింగ్ : మరోసారి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!

గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో …

Read More »

అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సర్వరత్రిక ఎన్నికల్లో అతి కొంత మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.అయితే మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నేరవేర్చలేదు.ఈ నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం పై నిరాశ చెంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ …

Read More »

వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జ‌ల్లు..!

ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమం నిర్వాహణ మొదలుకొని సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్న తీరుపై పలువురు కితాబు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన్ను వేదిక వద్దే ప్రత్యేకంగా అభినందించారు. …

Read More »

మోదీకి వైసీపీ భయపడుతుంది..! పవన్ కల్యాణ్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ఇవాళ సాయంత్రం అయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ పార్టీ భయపడితే.. ఆ అవకాశం తెలుగు దేశం పార్టీకి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగ స్ఫూర్తిని హుందాగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని చెప్పారు .ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు …

Read More »

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …

Read More »

జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. …

Read More »

ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా ….!

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మంచి హీట్ మీద ఉన్నాయి.ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా తమ సర్కారు రాష్ట్రానికి అన్ని నిధులు కేటాయిస్తూనే మరోవైపు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని బీజేపీ నేతలు అంటుంటే ..లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కుతూ ..నాలుగు ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.. ఈ క్రమంలో రాష్ట్రంలో విజయవాడ లో జరిగిన బీజేపీ పార్టీ …

Read More »

సీఎం రమేష్ ఆఫీసుపై దాడి చేసి నిప్పు పెట్టి తగులబెట్టిన టీడీపీ నేతలు …

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన వైఎస్సార్ కడప జిల్లాలో వర్గపోరు మరింత ఉద్రిక్తంగా మారింది.ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కార్యాలయంపై తెలుగు తమ్ముళ్ళు దాడులు చేశారు. See Also:మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..! అసలు విషయానికి వస్తే జిల్లాలో గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపూర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat