టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో ,మెగా వారసుడు వరుణ్ తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిప్రేమ విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ గా ముద్రపడిన బాహుబలి ప్రభాస్ ,మరో యంగ్ హీరో నితిన్ లు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, భాస్కర రావు, గృహ …
Read More »జగన్ సీరియస్.. పవన్కు చెక్.. చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైటర్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ చేస్తున్న రాజకీయాలు కరెక్ట్గా గమనిస్తే.. ఆయన జగన్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్నప్పుడు అంటే కరెక్ట్గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయినప్పుడు ఆ మ్యాటర్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ బయటకు …
Read More »సంచలన నిర్ణయం తీసుకోనున్న టీ సర్కార్..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.వచ్చే మార్చి ( లేదా ) ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ …
Read More »నా బికినీ ..నా ఇష్టం ..చూస్తే చూడండి లేకపోతే లేదు ..ఫ్యాన్స్ పై రకుల్ ఫైర్
రకుల్ ప్రీత్ సింగ్ ఇటు అందంతో అటు అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ హీరోతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్ హీరో పక్కన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు.వరస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల లిస్టు లో స్థానం సంపాదించుకుంది.అయితే ఇటివల సోషల్ మీడియాలో అమ్మడు బికినీలో ఉన్న పోటోలను షేర్లు చేసింది. అయితే అమ్మడు నూలుపోగు బట్టలతో ఉండటంతో అమ్మడు అభిమానులు …
Read More »పవన్ డెడ్లైన్… లైట్ తీసుకున్న టీడీపీ-బీజేపీ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకనాటి ఆయన మిత్రపక్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయని అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని దీన్ని ప్రశ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే దాని పేరును జేఎఫ్సీగా పవన్ మార్చారు. అయితే ఈ సందర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామని పవన్ ప్రకటించారు. అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండటం, అరకొరగా ఇచ్చారని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో …
Read More »వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కొడుకు అరెస్ట్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత ,పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు హత్య చేసిన సంగతి తెల్సిందే.దీనిపై జిల్లాలో డోన్ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం ,టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబు హస్తముందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి …
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …
Read More »చంద్రబాబును ట్యాగ్ చేస్తూ.. జగన్ సెన్షేషన్ ట్వీట్.. వేలల్లో షేర్లు.. లక్షల్లో లైక్లు..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ అధినతే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. …
Read More »కోదండరాంను లైట్ తీసుకున్న ఢిల్లీ ప్రముఖుడు
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఢిల్లీ స్థాయిలో షాక్ తగిలిందని అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో తన మార్కు వేయాలని భావిస్తే..ఆదిలోనే బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు. ఒకనాడు కోదండరాం ఆప్తుడిగా ఆయన టీం ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ను లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత,ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి సన్నిహితుడు యోగేంద్ర యాదవ్. అమ్ ఆద్మీ …
Read More »