ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …
Read More »త్వరలో ఇ-ట్రియో ఎలక్ర్టిక్ కార్లు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంమే ముఖ్య కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఇ-ట్రియో.. అయితే ఈ కంపెనీ వచ్చే కొన్ని నెలల్లోనే రెండు నూతన ఎలక్ర్టిక్ కార్లను మార్కెట్లోకి తెచ్చే అందుకు ప్లాన్ చేస్తుంది. ఈ రెండు కార్ల (హ్యాచ్బ్యాక్, సెడాన్) ప్రొటోటై్పలను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది. హైదరాబాద్ నగరం శివారులోని బొల్లారంలో ఎలక్ర్టిక్ కార్ల అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేశామని, నెలకు 1,500 …
Read More »ఏడునోట్లుతో వినూత్నంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓ ప్రముఖ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.సీ ఎం కేసీఆర్ జన్మించిన తేదీ 17-02-1954.అయితే ఈ నంబర్లు వరుసగా ఉన్న రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను DVR ప్రసాద్ అనే వ్యక్తి సేకరించాడు. అన్ని నోట్లపై 170254 నెంబరు ఉండడంతో సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రత్యేకతను …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More »కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు…
కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ …
Read More »ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్ జగన్…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …
Read More »ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, …
Read More »జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »ప్రియా వారియర్ లవర్ గురించి ఆ విషయం తెలుసా..?
మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్.. ఇప్పుడు ఈ అమ్మాయి తెలియనివారంటూ ఎవ్వరూ ఉండరు.తన కంటి సైగలతో ఒక చరిత్ర సృష్టించింది.ఈ అమ్మాయి నటనకు కొన్ని కోట్లమంది ఫిదా అయిపోయారు.ఈ అమ్మాయి ప్రస్తుతం ఒరు అదర్ లవ్ అనే మలయాళం చిత్రంలో నటిస్తుంది.అయితే ఈ సినిమాలోఓ పాటలో ప్రియ తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ …
Read More »