తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు.వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శివుని అనుగ్రహం తో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్నీ మనసారా వేడుకొంటున్నానని ఆయన చెప్పారు. పరమేశ్వరుని కటాక్షంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా …
Read More »రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు.. కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Read More »రంగస్థలం సమంత ట్రీజర్ పై వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్ …
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రానికి చెందిన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త స్టైల్ ల్లో రీలీజ్ చేస్తున్నాడు సుకుమార్ . మొదట హీరో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇండస్ట్రీను ఊపేసింది .తాజాగా …
Read More »విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలి-ఎమ్మెల్యే సతీష్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ చిగురు మామిడి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరోరా డిగ్రీ కళాశాల కరీంనగర్ ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక క్యాంపు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక సేవను ప్రశంసించారు. విద్యార్థుల కృషి అభినందనీయమని, విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియ …
Read More »మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం ….
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు సోమవారం హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటి చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన మరోసారి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు …
Read More »మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …!
ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.అసలు విషయానికి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి ఈ రోజు సోమవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. see also : తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి …
Read More »తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి ..
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల సంచలనం సృష్టించిన ఏసీబీ ఏస్పీ సునీతారెడ్డి ,సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య ఉన్న అక్రమసంబంధం యావత్తు పోలీసు శాఖాతో పాటుగా ప్రజలను విస్మయానికి గురి చేసిన సంగతి తెల్సిందే.వీరిద్దరిపై వివాహేతర సంబంధానికి చెందిన కేసు నమోదు కావడంతో వీరిద్దరూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. see also : మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …! ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి షాకింగ్ …
Read More »వైసీపీ వల్ల కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది -ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …
Read More »వైసీపీ వేసిన స్కెచ్ కు పీక్కోలేక ..లాక్కోలేక తలలు పట్టుకుంటున్నా బాబు అండ్ బ్యాచ్
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా తిమ్మిని బమ్మి చేయాలనీ నిత్యం చూస్తూనే ఉంటాడు.అందుకు ఏకంగా తనకు అనుకూలంగా ఉన్న దాదాపు పద్నాలుగు ఛానల్స్ ను తన గురించే ప్రసారం చేసేలా ..ప్రతిపక్షాల మీద బురద చల్లే కార్యక్రమాలను చేయాలనీ ఆదేశిస్తాడు.ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ వేసిన స్కెచ్ కు టీడీపీకి చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోగత వారం రొజులా రాష్ట్రంలొ …
Read More »ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్రజలు హెచ్చరిక..
అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …
Read More »