Home / SLIDER (page 2001)

SLIDER

తుమ్మల మంచి డైనమిక్‌ మంత్రి..మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్‌బండ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. see also :నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోయే …

Read More »

నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోయే ట్వీట్ చేసిన కేటీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య‌మైన ట్వీట్ చేశారు. త‌న ట్వీట్‌తో ప‌లువురిని ఆయ‌న ఆశ్చ‌ర్యంలో ప‌డేశారు. మంత్రిగా ఆయన తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే  ఇలాంటి ట్వీట్ల‌పై మ‌రో ర‌కంగా స్పందించిన వారికి స‌రైన స్పంద‌న ఇచ్చారు. To those people who seem to have a problem with …

Read More »

అమలాపాల్ తో వ్యభిచారం చేయించాలని చూసిన డాన్స్ మాస్టర్..

అమలాపాల్ చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ .అట్లాంటి ముద్దుగుమ్మతో లైంగికంగా వేధించడమే కాకుండా వ్యాపారం చేయాలనీ చూశాడు ప్రముఖ డాన్స్ స్కూల్ యజమాని అళగేశన్.అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా పిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి డ్యాన్సింగ్ తమిళచ్చి అనే ప్రోగ్రాంలో పాల్గొనే టీ నగర్లో డాన్స్ స్కూల్ శిక్షణ తీసుకుంటున్నాను అని ..ఆ స్కూల్ నిర్వాహకుడైన అళగేశన్ తనపై …

Read More »

కోదండరాంకు తప్పిన పెను ప్రమాదం ..

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాంకు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు.ప్రో కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడు సమీపంలో కోదండరాం ప్రయాణిస్తున్న కారు ముందు పోతున్న బైకును తప్పించబోయి డివైడర్ను డీకొట్టింది.దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కోదండరాం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.ఆ తర్వాత వేరే కారులో కోదండ రాం ను హైదరాబాద్ కు …

Read More »

2019ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెపి గెలుపు ఖాయం ..?

తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు..సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత వెనుకబడిన తన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. కుత్బుల్లాపూర్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ , గ్రామీణ వాతావరణం కలగిసిన …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచు మోహన్ బాబు..!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మచారం. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మోహ‌న్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేసింది..? ప‌లాన పార్టీ అని మీకు …

Read More »

నా ఊపిరి ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా… వైఎస్ జగన్

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ …

Read More »

తొలిప్రేమ..చిత్రానికి మంత్రి కేటీఆర్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. .ఈ రోజు ఉదయం అయన తన కుటుంబ సభ్యులతో కలిసిమోక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.

Read More »

రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్తున్న 1500 మంది రైతులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat