తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మినీ స్టేడియంలో టీ 20- 20 క్రికెట్ మ్యాచ్ శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు.ఈ క్రికెట్ మ్యాచ్ కి మొదట మంత్రి హరీష్ రావు టాస్ వేశారు.సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఇక మినీ స్టేడియం కాదని.. ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా …
Read More »ఈ సారి మోహన్ బాబు పై పడిన కత్తి ..
టాలీవుడ్ స్టార్ హీరో ,విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు దాదాపు 3ఏళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో నటించగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ “గాయత్రి “.ఈ మూవీలో మోహన్ బాబుతో సహా ఆయన తనయుడు మంచు విష్ణు ,శ్రియ ప్రధాన పాత్రదారులుగా నటించారు.భారీ స్థాయిలో ఈ రోజు శుక్రవారం గాయత్రి మూవీ విడుదల అయింది. ఈ మూవీ రివ్యూపై ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ సంచలనాత్మక …
Read More »పల్లెటూరి అందాలతో పిచ్చెక్కిస్తున్న సమంత..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.మొన్న ఆ మధ్య హీరో రామ్ చరణ్ ను చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సమంతను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం కొత్త టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ లో సమంత పల్లెటూరి అందాలను ప్రదర్శిస్తూ …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం ..బీజేపీలోకి టీడీపీ ఎంపీ ….!
వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ గ్రేట్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరేసే వార్త..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ …
Read More »మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయి మీకు లేదు..ఎమ్మెల్యే దాస్యం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అర్భన్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలకు నిద్ర కరువవుతుంది.కనుచూపు మేర అధికారంలోకి రాలేమని గ్రహించిన ప్రతిపక్షాలు అధికార పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు.నాడు స్వరాష్ట్ర …
Read More »జగన్ మగాడు ..చంద్రబాబు అలా కాదు ..టాలీవుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే మగాడు అని సీనియర్ నటుడు ,దర్శకుడు ,నిర్మాత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కాదు…ఆ పార్టీకి చెందినజెండా ,అజెండాలు కూడా …
Read More »కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారు..
కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని …
Read More »ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!
అంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.ఏపీ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం. The Congress Party supports the just demands of …
Read More »ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..
టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …
Read More »